దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ప్రకటించింది. ఇది వరకే రెండో దశలలో కరోనా వ్యాక్సినేషన్ జరగగా, మూడో దశలో వ్యాక్సినేషన్ మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నామని కేంద్రం ప్రకటించింది.
Corona Second Wave: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భయంకరమై విస్తరిస్తోంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులంటే..
Corona second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అప్పుడే రెండు లక్షల మార్క్ దాటేశాయి. గత 24 గంటల్లో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
COVID19 Positive Cases India : గతంలో ఎన్నడూ లేదనంగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 1,52,879 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్టుందన్నాడట వెనకటికి ఎవరో. ఇప్పుడిదే మాటల్ని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది కూడా ఇవాళ పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురించి..
Covaxin: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్పై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యంత సమర్ధవంతమైందని కొంతమంది కితాబిచ్చినా..ఆ వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దేశపు హెల్త్ రెగ్యులేటరీ మాత్రం కాదంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేదంటోంది.
Corona vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
Sajjala Ramakrishna reddy: స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిన్నటి వరకూ ఓ మాట..ఇప్పుడు మరో మాట చెబుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
COVID-19 Vaccination Latest News: 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు
నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
New coronavirus strain:దేశంలో కరోనా కొత్త రకం వైరస్ ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం భయాందోళన రేపుతోంది. కొత్తరకం కరోనా కట్టడి కోసం అధికారులు రంగంలో దిగారు.
Danger bells in Brazil: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి వరకూ మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతోంది.
Telangana Governor Tamilisai Soundararajan: కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త సౌందర్ రాజన్ కోవిడ్-19 తీసుకున్నారు.
Mann ki Baat: కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. భారతీయ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి..
Vaccination in India: కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సాధించింది. వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ..అత్యధికంగా వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతినార్జించింది.కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల్ని వెల్లడించింది.
First vaccinated Mla: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యేగా నిలిచారు ఆయన. ఇంతకీ ఎవరాయన..
Covid19 vaccine Availability: కరోనా వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్లో వస్తుందని ఎదురుచూసిన వారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పట్లో బహిరంగ మార్కెట్లో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్ప మరో మార్గం లేదని స్పష్టమైంది.
Fact Check: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆసుపత్రి పాలవుతుండటంతో వ్యాక్సిన్ అంటే ప్రజలకు భయమేర్పడింది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారని బిల్గేట్స్ అన్నట్టుగా వార్త వైరల్ అవుతోంది. ఏది నిజం..ఏది కాదు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.