Vaikuntha Ekadashi 2025:ప్రతి యేడాది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ధనుర్మాసంలో వచ్చే మార్గశిరం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ యేడాది పుష్య శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. ఈ రోజు తిరుమల కాకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
Daggubati Purandeswari Apologise On Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట సంఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులకు సక్రమంగా ఏర్పాట్లు చేయలేనందుకు స్వామి మమ్మల్ని క్షమించు అంటూ కోరారు. ఆమె చేసిన ప్రకటన వైరల్గా మారింది.
Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్...
After Sandhya Theatre Now Tirupati Temple Stampede: నెల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ సంఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. తప్పెవరిదనే ప్రశ్న మళ్లీ వ్యక్తమవుతోంది.
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్లలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా భక్తురాలు మృతి చెందింది. పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోపాటు స్థానిక పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
Srisailam Sparsha Darshanam Timings Changed Check Here Details: నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నారా అయితే ఈ మార్పు తెలుసుకోండి. ఆలయ కమిటీ ఈ కీలకమైన మార్పు చేసింది. తప్పక తెలుసుకోండి.
New Year Rush To Vemulawada Temple: కొత్త సంవత్సరం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
Tirumala Vaikunta Ekadashi: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో ప్రతి రోజు ఉత్సవమే. అందులో బ్రహ్మోత్సవాల కంటే అత్యధిక ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశికి ఉంది. సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనేది విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
Tirumala Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి సామాన్య భక్తులకు టీటీడీ అధికప్రాథాన్యత ఇస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Vemulawada Temple: వేములవాడ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోడెమొక్కులకు డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంయలో ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వ్యవహారంతో ఆలయం మరోసారి వివాదంలోకి చిక్కుకుంది.
Vemulawada Temple Staff Collecting Amount From Devotees: వేములవాడలో మరో వివాదం రాజుకుంది. కోడెమొక్కులకు భక్తుల నుంచి ఆలయ సిబ్బంది దోపిడీకి పాల్పడుతుండడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఆదాయానికి గండితోపాటు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Bumber Good News To Tirumala Devotees Special Darshan: పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు.. ఈ సందర్భంగా అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు సకాలంలో దర్శనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Flower Wear In Hair Is Prohibited In Tirumala: కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిండు భక్తి పారవశ్యంలో ఉండాలి. తిరుమలలో భక్తులు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వాటిలో మహిళలు తలలో పూలు ధరించరాదనే విషయం అందరికీ తెలియదు. ఎందుకో తెలుసుకోండి.
Varun Tej Donning The Sacred Hanuman Mala In Kondagattu Temple: వివాహం అనంతరం నటించిన తొలి సినిమా మట్కా ఘోర పరాభవంతో మెగా నటుడు వరుణ్ తేజ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. భారీ ఓటమి నుంచి కోలుకున్న వరుణ్ తెలంగాణలోని ప్రసిద్ధి కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్నాడు.
Why Ayyappa Deeksha Devotees Wear Black Clothes: అత్యంత పవిత్రంగా భావించే మాల అయ్యప్ప దీక్షధారణ. శబరిమల అయ్యప్ప కటాక్షం చేసే అత్యంత కఠినంగా చేసే దీక్షలో నలుపు దుస్తులు ధరిస్తారు. అయితే దీక్షకు నలుపు రంగు ఎందుకు ధరిస్తారు? దానివలన ప్రయోజనం ఏమిటో తెలుసుకోండి.
TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
TTD Chairman: తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత పాలక మండలి చైర్మన్ లకు భిన్నంగా వ్యవహరించారు.
Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.