Zycov D First children vaccine: దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. అత్యవసర అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే కానుంది.
Tauktae Cyclone Effect: తౌక్టే తుపాను బీభత్సాన్ని మిగిల్చింది. ముంబై మహా నగరాన్ని విధ్వంసానికి గురి చేసింది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే..తీరం దాటుతూ భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంబై నగరం తౌక్టే దెబ్బకు అతలాకుతలమైపోయింది.
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Toukde Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుపానుగా మారింది. తుపాను ప్రభావంంతో రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
Aap in Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అరవింద్ కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సూరత్లో సత్తా చాటింది.
Gujarat: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించి..సభలన్నింటినీ రద్దు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
Viral Video: A Crocodile Rescued by Vadodara Wildlife Rescuers: సాధారణంగా పాము కనిపిస్తే.. పాము పాము అంటూ గట్టిగా అరుస్తూ పరుగులు పెడుతుంటాం. వాస్తవానికి తనకు ఏమైనా హాని చేస్తారేమోనని ఆ పాములు సైతం భయపడతాయి. గ్రామంలోకి వచ్చిన ఓ మొసలిని అటవీ అధికారులు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Seaplane services: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. యమునా నది సీప్లేన్ సేవలతో కొత్త అందాలు సంతరించుకోనుంది. త్వరలో బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
గుజరాత్ (Gujarat) లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు.
షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) (Keshubhai Patel) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం విషమించడంతో గురువారం (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు.
Keshubhai Patel Passed Away | గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇటీవల అహ్మదాబాద్లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు.
భవనాలు కుప్పకూలుతున్నాయి. కొన్నిచోట్ల నిద్రలోనే జీవితాలు తెల్లారిపోతున్నాయి. తాజాగా గుజరాత్లో పెను విషాదం (building collapsed in Vadodara) చోటు చేసుకుంది.
నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించడంలో గుజరాత్ తీరే వేరు. అయితే కరోనావైరస్ వల్ల ఈ సారి చాలా విషయాలు మారిపోయాయి. అందులో నవరాత్రుల వేడుకలు కూడా మినహాయింపు కాదు. ఈ సారి కళాకారులు నవరాత్రులకు ఎలా సిద్ధం అయ్యారో చూడండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.