Heavy To Road Ran Of Cutch: గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో సముద్రంపై నిర్మించిన రోడ్డు భూమి ఆకాశాలను కలిపివేసినట్టు ఉంటోంది. ఖావడా నుంచి ధోలావీర మధ్యన 31 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని హెవెన్ టు రోడ్డుగా పిలుస్తున్నారు. సుందరమైన ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో వస్తూ ఉంటారు. మీరు చూసేయండి.
Police Brutally Slaps Women In Ahmedabad: గుజరాత్లోని అహ్మదాబాద్లో స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. దీంతో వాగ్వాదం జరగడంతో పొరపాటున ఐడీ కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. కోపంతో ఆ మహిళపై దాడి చేశాడు. ఆ మహిళ ముఖం, చెంపపై పలుసార్లు కొట్టాడు. ఈ దాడిలో ఆ మహిళ కంటికి గాయమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ahmedabad couple dispute over eating Onions: అహ్మదాబాద్ కు చెందిన జంట 2002 లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత అతని భార్య ఉల్లిపాయలను, వెల్లుల్లీని తినొద్దని రూల్ పెట్టింది. ప్రత్యేకంగా తనకు వంటకాలు కూడా చేసుకునేది. దీంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
Man performs Cpr to snake in Gujarat: విద్యుత్ షాక్ తో పాము కింద పడిపోయి విలవిల్లాపోయింది. దీన్ని చూసిన గుజరాత్ కు చెందిన వ్యక్తి ఏకంగా 30 నిమిషాల పాటు దానికి సీపీఆర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సదరు వ్యక్తిపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.
Gujarat bride killed by fiance: మరో గంటలో పెళ్లి జరుగుతుందనగా కాబోయే దంపతుల మధ్య చీర విషయంలో గొడవ జరిగింది. ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకున్నారు. దీంతో ఆవేశంతో వరుడు ఇనుప రాడ్ తీసుకుని ఆమె తలపై కొట్టడంతో ఆమె కుప్పకూలీ పడిపోయింది.
Tomorrow Public Holiday All Schools Banks And Govt Offices Holiday: రేపు కూడా పాఠశాలలకు సెలవు లభించింది. ఒక్క స్కూల్స్ మాత్రమే కాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చింది. ఎందుకంటే అక్టోబర్ 31వ తేదీని పబ్లిక్ హలీడేగా ప్రకటించారు. అది ఎక్కడ? ఎందుకో తెలుసుకుందాం?
Student kissing in ms university Gujarat: వడోదరలోని మహారాజా సయాజిరావ్ బరోడా విశ్వవిద్యాలయంలో క్లాసు జరుగుతుండగా ఇద్దరు యువతీ, యువకులు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్గా మారింది.దీనిపై యూనీవర్సీటీ సిబ్బంది సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Lion Spotted in Durga Temple: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI ట్రెండ్ నడుస్తోంది. మన కళ్లను మనమే నమ్మలేకపోతున్నాం. ఏది నిజమో, ఏది నకిలీదో నిర్ణయించుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి పరిస్థితిలో ఓ సింహం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మవారి గుడికి కాపలాగా ఓ సింహం ఉన్న వీడియో ట్రెండ్ అవుతోంది.
Gujarat men special garba dance: మగాళ్లంతా ప్రత్యేకంగా చీరలు ధరించి మరీ గర్భా డ్యాన్స్ తో అదరగొట్టారు. అందరు కూడా అచ్చం అమ్మాయిల్లా సింగారించుకుని మరీ డ్యాన్స్ లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Lion attacks on man in gujarat: సింహం తన మానాన తాను వేటను తింటుంది. ఇంతలో ఒక యువకుడు సింహంను చూశాడు. ఏమాత్రం భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లి వీడియో తీశాడు. ఇంతలో ఒక్కసారిగా సింహం అతని వంక కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ ఘటన ఆ వీడియోలో రికార్డు అయ్యింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రజలను ఆగం చేస్తున్నాయి. ప్రధానంగా గుజరాత్ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు అక్కడ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో పలు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Heavy Rains: వర్షాలు గుజరాత్ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడి వజ్రాల నగరం సూరత్ భారీ వర్షానికి నీట మునిగింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి.
Snake video: కోబ్రా స్నేక్ టాయ్ టెల్ లో కన్పించగానే సదరు ఫ్యామిలీ వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
PM Narendra Modi: నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం ఈ పార్టీకి తీరని లోటు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Tollywood flight accident: ప్రస్తుతం గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదంలో దాదాపు 241 మంది స్పాట్ లో చనిపోయారు. ఈ నేపథ్యంలో 1993లో 32 యేళ్ల క్రితం తెలుగు బసినీ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం (Tollywood Flight Accident) ఒకటి చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళితే.
Top 10 Major Air Plane Crash Tragedy Incidents In India: అత్యంత ఘోర విమాన ప్రమాదం సంభవించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటనలో విమానంలోని అందరూ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే దేశంలో అత్యంత భారీ విమాన ప్రమాదాలు ఏమిటో తెలుసుకుందాం.
All 242 Passengers Died In Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనుకున్నదే జరిగింది. ప్రమాదంతో అగ్నికీలల్లో చిక్కుకుని ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మొత్తం దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్యపై గుజరాత్ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat news: అహ్మదాబాద్ లో ఒక మహిళ ఐస్ క్రీమ్ తిందామని స్థానికంగా ఉన్న ఒక ఐస్ క్రీమ్ షాపుకు వెళ్లింది. ఆమె దాన్ని తింటుండగా.. ఇంతలో బల్లితోక కన్పించింది. వెంటనే ఆమెషాక్ కు గురయ్యింది.
Revanth Reddy Sensational Statement BJP Leaders Dangerous Like Britishers: ప్రధాని మోదీ సొంత గడ్డపై గుజరాత్లో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు బ్రిటీష్ వాళ్ల కన్నా ప్రమాదకరమని.. వారిని బ్రిటీశ్ వారు తరిమికొట్టినట్టే దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.