Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
Hyderabad: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు ముందు అసెంబ్లీలో చర్చ పెడదాం వస్తారా.. అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చిద్దామన్నారు.
Wife Importance: భార్యలపై కోపం చూపించడం పౌరుషం అన్పించుకోదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పార్టీ సమావేశంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యలను బట్టలు పిండాలని, ఇంటి పనులు చేయాలని ఏ మత గ్రంథంలోను లేదన్నారు.
JMM Camp at Hyderabad: మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిణామాలు తెలంగాణకు పాకాయి. అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు రక్షణ కోసం హైదరాబాద్కు చేరారు. రిసార్ట్ రాజకీయం భాగ్యనగర వేదికగా మొదలైంది. ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణనిస్తుండడం విశేషం.
Marital Affair: కొన్నిరోజులుగా బాలాజీ నగర్ లో ఉండే వివాహిత కావ్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోవాలని భర్త స్వామి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్య మాస్టర్ ప్లాన్ వేసింది.
Viral news in Telugu: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రీ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజైంది. దీనికి నోటిఫికేషన్ ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తే.. జీతం అంతకంటే ఎక్కువ అవాక్కయ్యేలా చేసింది.
Hyderabad: నాంపల్లి ఎక్జిబిషన్ రద్దీగా ఉంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి మరో మహిళ వెనుకాల వెళ్లి నిలబడ్డాడు. అంతే కాకుండా ఏదో తెలవనట్లు అమాయకంగా వెకిలిచేష్టలు చేశాడు.
Sports Car Accident: రోడ్లపై కార్లతో దూసుకెళ్తుండడంతో ఇతర వాహనదారులు ప్రయాణించాలంటే బెంబేలెత్తే పరిస్థితి ఎదురైంది. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బౌన్సర్ను ఢీకొట్టారు. తాజాగా సరదాగా బైక్పై వచ్చిన అన్నాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టి అంతటితో ఆగకుండా దూసుకెళ్లింది.
Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Hyderabad: కొంతకాలంగా పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో అంతర్గతంగా ఉండాల్సిన అనేకే కేసుల విషయాలు బయటకు తెలిసిపోతున్నట్లు సమాచారం. దీంతో ఏకంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో భారత్కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Cast Census: దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లు తెలంగాణలోనూ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కుల గణన కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై చేపట్టిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఆయా శాఖలపై అభివృద్ధి, సంక్షేమ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Fire Accident: అకస్మాత్తుగా పోలీస్స్టేషన్ మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న పోలీసులు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే స్పందించి బయటకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను ఆర్పివేశాయి. కాగా ప్రమాదం వలన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సంఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటుచేసుకుంది.
Pullareddy Help to Ayodhya: అయోధ్య రామందిరం నిర్మాణం ఈనాటిది కాదు. శతాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆలయం ఎట్టకేలకు పూర్తవడంతో యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన పుల్లారెడ్డి ఆత్మ కూడా శాంతించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవం పుల్లారెడ్డికి చెందిన జి.నారాయణమ్మ విద్యా సంస్థలో కిషన్ రెడ్డి వీక్షించారు.
My City My Heritage Walk in Hyderabad: హైదరాబాద్లోని కుతుబ్ షాహీలో ఇండిగోరీచ్ మై సిటీ మై హెరిటేజ్' వాక్ను నిర్వహించింది. గొప్ప చరిత్రకు హైదరాబాద్ పట్టణం సాక్ష్యంగా నిలిచిందని ఇండగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు. ఈ నగరం పర్యాటక కేంద్రంగా కలకాలం నిలిచిపోయే ఆర్కిటెక్చర్ అని చెప్పారు.
Center for Fourth Industrial Revolution in Hyderabad: హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభం కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.