Jr NTR Visited Khairtabad RTO For New Car Registration: తన గ్యారేజ్లోకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త కారు చేర్చాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
KT Rama Rao Open Challenge To Kishan Reddy: రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ మరింత రెచ్చిపోయారు. ఈ సారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Warns To KT Rama Rao: తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
KT Rama Rao Challenge To Revanth Reddy: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్లతో హోరెత్తించారు.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Telangana MLAs Party Change: రాజకీయాల్లో 'గేట్ల అంశం' ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఎమ్మెల్యేలు హస్తం గుర్తుకు జై కొడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun International Driving Licence: సినీ నటుడు అల్లు అర్జున్ మరో కొత్త కారు కొన్నాడు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా రవాణా శాఖ కార్యాలయానికి రాగా.. తెలంగాణ కొత్త సిరీస్ నంబర్ అర్జున్ కారుకు వచ్చింది. ఇంతకీ కొత్త టీజీ సిరీస్ నంబర్ ఏమిటో తెలుసా?
Food Delivery Boy Donated Organs: డెలివరీ బాయ్గా ప్రజల ఆకలి తీర్చిన ఆ యువకుడు ప్రమాదంలో ప్రాణం కోల్పోయి కూడా నలుగురికి ఉపయోగపడ్డాడు. తాను చనిపోతూ కొందరికి పునర్జన్మ ప్రసాదించిన ఘటన కలచివేస్తోంది.. స్ఫూర్తి నింపుతోంది.
పదేళ్ల కాలంలో కరువు, నీటికి కటకట అనే పదాలు వినని తెలంగాణ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పడాలు వింటోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎవరి వైఫ్యలమో చెప్పలేం కానీ తెలంగాణ గొంతెండుతున్న పరిస్థితులు. తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా నీటి కష్టాలు తప్పలేదు. నీటికి తిప్పలు ఎదురుకావడంతో ట్యాంకర్ను రప్పించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
What Is Delhi Liquor Scam Over Kavitha Arrest: తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్తో దేశవ్యాప్తంగా మరోసారి ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? మద్యం కుంభకోణంలో ఏం జరిగిందనేది ఇలా ఉన్నాయి.
Kavitha Dharna: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 3ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నాచౌక్లోని ఇందిరాపార్క్లో శుక్రవారం ధర్నాకు దిగారు. మహిళల దినోత్సవం, మహాశివరాత్రిని కూడా ధర్నా వేదికలో నిర్వహించుకున్నారు.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
Crime News in Telugu: గచ్చిబౌలీలో యువతి హస్టల్ లోని బాత్రూమ్ లో సూసైడ్ చేసుకున్న ఘటన తీవ్రదుమారంగా మారింది. యువతికే ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. విద్యాశ్రీ అనే యువతి కొత్తగూడలోని ఒక హస్టల్ లో ఉంటుంది.
Hyderabad Nizampet Area: హైదరాబాద్ లో అనుకోని ఘటన జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా ఉన్న నిజాంపేట్ లో ఉన్న అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించాడు. అంతే కాకుండా తనను ఎవరో చంపుటానికి ప్రయత్నిస్తున్నారని, అరవద్దని ఇంట్లో మహిళలను దబాయిస్తున్నాడు. ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
Andhra Pradesh Elections: ఆంధ్ర ప్రదేశ్ లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమిఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్లు చేశారు.
Hyderabad Charminar: హైదరాబాద్ నగరానికి మరో అరుదైన ఖ్యాతి దక్కింది. చార్మినార్ లోని లాడ్ బజార్ లో లభించే లక్క గాజులకు భారతప్రభుత్వం భౌగోళికి గుర్తింపు నిచ్చింది. లక్కగాజులకు జియోగ్రాఫికల్ గుర్తింపు నిచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఫెమస్ అయిన హలీమ్ కు జీఐ దక్కిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.