Numaish 2024: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఇవాల్టి నుండి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు యూత్ రెడీ అయింది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
IIT Hyderabad : తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా లక్షలలో జీతం ఇస్తున్న జాబ్ ఇదే.
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిధిగా కింగ్ నాగార్జున విచ్చేసారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి గురించి తెలిసిందే. పేగులకు రంధ్రం పడటం.. ఆపరేషన్ కూడా జరిగింది. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న చెకింగ్ లో 2 కోట్ల యాభై లక్షలకు పైగా నగదు సీజ్ చేయబడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో శుక్రవారం జరిపిన చెకింగ్ లో ఈ డబ్బు సీజ్ చేశారు.
అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని కొంత మంది నాయకులు పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్ అసెంబ్లీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ వివరాలు
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
Hemesh Chadalavada: ఆల్ఫామానిటర్ అనే రిస్ట్ బ్యాండ్ను రూపొందించిన హైదరాబాద్ నగరానికి చెందిన హేమేష్ చదలవాడను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానించారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్లో ఈ వేడుక జరిగింది.
పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న ప్రవళ్లిక అనే అమ్మాయి హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపుతోంది. పరీక్ష వాయిదా వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఇతర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా..
Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..
తెలంగాణలో ఎన్నికల జోరు ప్రారంభం కానుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.