Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
Kuppam 2024: ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకుపోతున్న అధికార పార్టీకు వైనాట్ కుప్పం లక్ష్యమైంది. కుప్పం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
Kuppam Politics: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
Kuppam Road Accident: కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు వేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.
jr NTR Phone to Balakrishna యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను హాస్పిటల్లో చేర్పించారు.అయితే మాసివ్ హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే వైద్యులు స్టంట్ వేశారట. బెంగళూరులోని హాస్పిటల్కు తారకరత్నను తరలించబోతోన్నారని సమాచారాం.
Taraka Ratna in Yuvagalam తారకరత్నకు తృటిలో ప్రమాదం తప్పింది. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సొమ్మసిల్లి వాహనంపై నుంచి కిందపడిపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూడ్ నేటితో ముగియనుంది. రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.
Chandrababu Kuppam tour : రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరగుతోంది. ఆల్రెడీ పోలీసుల యంత్రాంగంతో చంద్రబాబు నిన్న గొడవపడ్డ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రోడ్డెక్కారు.
Pawan Kalyan Supports To Chandrababu Naidu: కుప్పం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఆ ప్రభావం కన్పించనుంది.
Vishal Clarity on Contesting in Elections: కుప్పం ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద సినీ హీరో విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పారు, తన సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
Minister Peddireddy Ramachandra Reddy :14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. కుప్పం సభలో ఆయన ఏమేం మాట్లాడారో చూడండి!
AP CM Jagan at Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించి బాబు మీద విమర్శల వర్షం కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Jagan's Kuppam visit, YSR cheyutha scheme: కుప్పం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్.. తాజాగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మూడవ విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన జగన్.. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న కుప్పం వాసులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, ప్రతీ సోదరుడికి, స్నేహితులకు, ప్రతీ అవ్వకు, తాతకు.. పేరుపేరునా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.