Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
Raja Singh Alert On Alcohol And Eve Teasing In Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనంలో మద్యం సేవించడం.. అమ్మాయిలను వేధించడం వంటి వాటిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు లేఖ రాశారు.
Hyderabad Young Girl Write Letter To KT Rama Rao: అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్కు విమాన ప్రయాణంలో తారసపడిన ఓ యువతి లేఖ రాసింది. ఆ లేఖలో కేటీఆర్ను ఆకాశానికెత్తేలా ప్రశంసలు కురిపించింది.
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Arrest Pigs: రాజస్థాన్లోని భిల్వారా మునిసిపల్ కమిషనర్ దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్శి సిద్ధూకి ఓ లేఖ రాశారు. భిల్వారా మునిసిపాలిటీ పరిధిలోని 70 వార్డులలో వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఆయా వార్డులలోని పౌరుల స్వేచ్చా జీవితానికి అసౌకర్యంగా మారాయని.. వాటిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల సహాయం కావాలని అభ్యర్థిస్తున్నట్టుగా మునిసిపల్ కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Bandi Sanjay: రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Revanth Reddy: తెలంగాణలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడురోజుల నుంచి ముసురు పట్టుకుంది. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లోని పంట నీట మునిగింది.
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Revanth Reddy Letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో .. హీట్ పుట్టిస్తోంది. పార్టీలు పరస్పర విమర్శల జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్ను బీజేపీ ఏకరేపు పెడితే.. కమలనాథులను గులాబీ దళం దుమ్మెత్తిపోస్తోంది. ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.
Bandi Sanjay: తెలంగాణలో వరి పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగింది. ఢిల్లీలో సైతం సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. చివరకు యాసంగి పంటను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. దీంతో వరి వార్ ముగిసినట్లేంది. తాజాగా వరిపై టీఆర్ఎస్, తెలంగాణ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Maharashtra: ''నేను మంచోడిని...ఏ అమ్మాయి నన్ను చూడటం లేదు..అమ్మాయిలు ఎవరు నాకు పడటం లేదు..మీరే నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ను వెతికి పెట్టండి సార్''..అంటూ ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యేకే లెటర్ రాశాడు. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.