Chungreng Koren Emotional Request To Narendra Modi: కొన్ని జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అల్లకల్లోలంలో ఉంది. ప్రజలు దినదిన గండంగా గడుపుతున్నారు. ఈ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు ఓ చాంపియన్ వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రధానికి కన్నీళ్లతో విజ్ఞప్తి చేశాడు.
KTR Vs Revanth Reddy: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోయిలేనోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్'లో స్పందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు చేశారు.
Narendra Modi Telangana Tour: తెలంగాణ పర్యటన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందిస్తూనే.. తెలంగాణ రాజకీయాలపై విమర్శలు చేశారు.
Modi Hilarious Fun: భార్యాభర్తల మధ్య గొడవ విషయమై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ఇదంతా ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జరిగింది. మరింత ఆసక్తికర సన్నివేశాలు అక్కడ చోటుచేసుకున్నాయి.
Kishan Reddy Fire On Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ అందులో భాగంగా యాత్రలు చేపట్టింది. ఐదు యాత్రలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టింది. ఈ యాత్రల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
Kharge Last Election Comments: దేశంలో రానున్న లోక్సభ ఎన్నికలు చివరివి కాబోతున్నాయని.. ఆ తర్వాత దేశం మొత్తం నియంత పాలనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతుందని హెచ్చరించారు.
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Ayodhya Modi Speech: కోట్లాది మంది భక్తులు చూస్తున్న వేళ అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. జన్మభూమిలో దశాబ్దాల అనంతరం కోవెలలో ఆసీనులయ్యాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణ ప్రతిష్టలో ప్రధాని మోదీ అన్నీ తానై వ్యవహరించాడు. ఆలయ ప్రారంభోత్సవం వేళ ప్రధాని తన్మయత్వానికి లోనయ్యారు.
Petrol Diesel Price Cut: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్కు రూ.8 నుంచి రూ.10 తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవ్వగా.. పీఎం మోదీ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
G20 Summit Day 1: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచదేశాలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ..ప్రారంభోపన్యాసం ఇచ్చారు. పూర్తి వివరాలు మీ కోసం..
Modi Egypt Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు పర్యటన ప్రారంభించారు. ఈజిప్టులో ప్రధాని మోదీకు ఘన స్వాగతం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.