Corona Cases Latest Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. బుధవారం 2,151 కేసులు నమోదవ్వగా.. నేడు కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 3,016 మందికి కోవిడ్ వైరస్ సోకింది. పూర్తి వివరాలు ఇలా..
Coronavirus Cases Today: కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1573 కేసులు నమోదయ్యాయి. సోమవారం 1590 కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
7th Pay Commission HRA Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఇటీవల డీఏ పెంపు ప్రకటనతో తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా వారికి మరో గుడ్న్యూస్ అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వివరాలు ఇలా..
Old Pension Scheme Latest Update: తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుగా చూస్తున్న డీఏ పెంపుపై ప్రకటన చేసింది. నాలుగు శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా పెంపుతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది.
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్పై అనర్హత వేటు పడింది.
Ration Card Cancellation Rules: నకిలీ పద్ధతిలో రేషన్ కార్డు తీసుకుని.. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారికి అలర్ట్. ఈ కార్డులన్నీ రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలే స్వయంగా కార్డులను సరెండర్ చేయాలన కేంద్రం కోరుతోంది.
Corona Cases In India: దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు 1300 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతోంది. ఓమిక్రాన్కు సంబంధించి వెయ్యిపైగా కొత్త వేరియంట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు.
Coronavirus Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చాలా రోజుల తరువాత ఒకే రోజు వెయికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
Modi Htao Desh Bachao Posters at Delhi:దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పలు పోస్టర్లు ప్రచురించడం హాట్ టాపిక్ అవడమే కాక అనేక మంది అరెస్టులకు దారి తీసింది.
7th Pay Commission Latest Update: డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు రానుంది..? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Blast at Kanchipuram: కురువిమలై బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరిందని అంటున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Delhi NCR Earthquake Updates: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సిరియా, టర్కీ దేశాలను వణికించిన భూకంపం.. తాజాగా భారత్ను తాకింది. ఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎలా పెరిగిందో వివరిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
Update on 7th Pay Commission DA Hike: కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నాలుగు శాతం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 38 శాతం డీఏ అందుతుండగా.. నాలుగు శాతం పెంచితే 42 శాతానికి చేరుకుంటుంది.
Indian Army Cheetah Helicopter Crashes: అరుణాచల్ ప్రదేశ్లో మరో ఆర్మీ హెలికాఫ్టర్ కూప్పకూలిపోయింది. సెంగే నుంచి మిసామారి వైపు ఎగురుతుండగా.. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.