EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ శుభవార్త అందించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారికి గొప్ప వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఈ అవకాశం లభించనుంది.
Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఉద్దీపన ప్యాకేజ్కు కేబినెట్ ఆమోదం తెలుపగా..పవర్ డిస్కం పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
Fuel prices:దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాల్సిన అవసరం ఉందా..మంత్రి ఈ అంశంపై ఏమన్నారు..
Banks Strike: మీ బ్యాంకు పనులు వచ్చేవారానికి వాయిదా వేసుకున్నారా..లేదా వచ్చేవారం మీకు బ్యాంకులున్నాయా. అయితే ప్రీ పోన్ చేసుకోండి. లేదా వాయిదా వేసుకోండి. ఎందుకంటే వచ్చేవారం కేవలం రెండ్రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి.
ఒకవేళ ఇప్పటివరకూ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ దాఖలు చేయకపోతే..చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. మార్చ్ 31 వరకూ ఇన్కంటాక్స్ సెక్షన్ 80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 సిసిఇ, 80డి వంటి పలు సెక్షన్ల కింద పెట్టుబడులపై టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
ఆత్మ నిర్భర భారత్ బృహత్కర ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో పేద, మధ్య తరగతి జనాలకు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంక్షేమానికి పెద్దపీట వేసే కార్యక్రమాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఇల్లు కల్పించే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.9 కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోందని.... నిర్మాణ పనులు వేంగంవంతం చేసే చర్యలో భాగంగా ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించామని ఆర్ధికమంత్రి సభలో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.