YSRCP on Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
Ap News : చంద్రబాబు పెడుతున్న సభల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సభలో తొక్కిసలాట వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా గుంటూరు సభలోనే ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
Stampede in Chandrababu Guntur Sabha: కందుకూరులో తొక్కిసలాట ఏర్పడి 8 మంది మృతి చెందగా ఇప్పుడు చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురి మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
BJP-TDP Alliance in Telangana: తెలంగాణాలో బీజేపీ, తెలుగుదేశం పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఆ అంశం మీద బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Telangana TDP : రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు రంగం సిద్దమైంది. ఈక్రమంలో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో విజయశంఖారావం సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
Fight Between YSRCP and TDP Cadre : ఫ్యాక్షన్ కు పేరెన్నిక గల మాచర్లలో ఇప్పుడు ఆ పదమే వినపడడం లేదనుకుంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
AP Politics: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. తుపాను కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా..ముఖ్యమంత్రి జగన్ బయటకు రావడం లేదని విమర్శించారు.
EX Minister Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది.. సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఫ్యాన్ గూటికి చేరుకోవడమే తరువాయి.. ఇది గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారం.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంటా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
CM YS Jagan Meets PM Modi: భారత్లో 2023 సెప్టెంబర్లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
YSRCP MLA : తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సవాల్ చేశారు. చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని ఖండించారు.
chandrababu in Eluru : ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, లోకేష్ను చంపేస్తామంటూ వైఎస్సార్ నేతలు మాట్లాడుకుంటున్నారు. తమ బాబాయ్ని చంపినంత సులువని అనుకుంటున్నారా? అంటూ చురకలు అంటించాడు చంద్రబాబు.
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.