Gorantla Madhav Nude Video Controversy: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైరల్ అయిన అనంతరం వైసీపీపై టీడీపీ విమర్శల దాడి పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల రాసలీలలు అధికం అయ్యాయంటూ టీడీపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు కల్గిస్తోంది. చేనేత వస్త్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ట్యాగ్ చేయడం సంచలనంగా మారింది.
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు.
YSRCP Leaders: ఏపీలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదవుతోంది. రోజుకో నేత బాగోతం వెలుగులోకి వస్తోంది. ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో వైరల్గా మారుతున్న సమయంలో..మరో వార్త సంచలనంగా మారింది.
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్పై, కార్పోరేటర్ ప్రతాప్ రెడ్డిలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై డిప్యూటీ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ప్రతాప్ రెడ్డికి, ఆయనకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.
Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది.
Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరన్నారు.
YSRCP plenary: పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. ఇక ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు.
YS Vijayamma: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపుతున్నారు. తొలి రోజు సమావేశంలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
YSRCP Plenary 2022: All arrangements are done for YSRCP Plenary 2022. వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరిని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్ సర్కార్ జూలై 19 నుంచి నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
Prudhvi Raj Opens Up on political journey: 2014 ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్విరాజ్ ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి దక్కింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు బయటపెట్టారు.
President Elections:భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.