Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
MLC Karimunnisa passed away: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో కన్నుమూశారు. 8 నెలల క్రితమే ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇంతలోనే ఆమె గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో విషాదం నింపింది.
AP Municipal Elections 2021 Results Live: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) కైవసం చేసుకుంది.
Jaggayyapeta Municipal Election Counting : జగ్గయ్యపేట నాలుగో వార్డులో వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ (TDP) అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి (Usharani) 14 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
AP MPTC And ZPTC Elections 2021 held peacefully : వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు సాగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ పోల్ నిర్వహిస్తున్నారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, ఓసీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
గత నవంబర్లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ రాష్ట్రం ఒక యూనిట్ సౌర విద్యుత్ను రూ.1.99కే కొనుగోలు చేసిందని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు.ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక యూనిట్కు రూ.2.49 వెచ్చించి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
Chandrababu Naidu aggressive comments: దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) (State Election Commission) నేటి నుంచే ప్రారంభించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.
Dasari Sudha wins byelection to Andhra Pradeshs Kadapa district Badvel assembly seat :తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో దూసుకెళ్లింది వైఎస్సార్సీపీ (YSRCP) . ఆ పార్టీ అభ్యర్థిని దాసరి సుధ భారీ విజయం సాధించారు.వైఎస్సార్సీపీ (YSRCP) ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి దరిదాపుల్లో కూడా లేవు.
AP Badvel bypoll Updates sub inspector Chandrasekhar sacked from Badwell by election duties : బయటి వ్యక్తులు బీజేపీ ఏజెంట్లుగా ఎలా ఉంటారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు అధికారులు.
Badvel Bypoll: ఏపీ, తెలంగాణల్లో జరుగుతున్న బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. బద్వేలు బరిలో త్రిముఖపోరు నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.
Threat to Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. పట్టాభికి ప్రాణహాని ఉందంటూ సంచలనం రేపారు. అదేంటో చూద్దాం.
Vallabhaneni Vamsi Counters on Paritala Sunitha: వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు.
RGV: ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.
Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
Badvel bypoll latest updates: బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dasari Sudha), బీజేపీ అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.