Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవితకు ఏడురోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, తాజాగా, ఆమె భర్త అనిల్ కుమార్ తమ ఎదుట హజరుకావాలని నోటీసులు జారీచేశారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని బిగ్ ట్విస్ట్ ఎదురైంది. కవితకు మార్చి 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Loksabha Elections 2024 Arrangements: దేశంలో 18వ లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Loksabha Elections 2024 Schedule: దేశంలో 18వ లోక్సభకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో జరిపినట్టే ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరపనుంది. మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ, 26 అసెంబ్లీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Election 2024 Dates Announcement Live Updates: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. లోక్సభతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Elections Commission Of India: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి నియమాలు పాటించాలో అనేక సూచనలు చేశారు.
Delhi Liquor Scam: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనలో అప్పటి సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత దీనిలో ఇబ్బందికరపరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పారు. తాజాగా, అచ్చం అదే ఘటన జరగటంతో మరోసారి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంగా మారాయి.
Delhi Liquor Policy:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ ముఖ్యమంత్రి తమ ముందు హజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. అయిన ఆయన అవేవి పట్టించుకోలేదు. దీంతో ఈడీ సమన్లను కూడా జారీ చేసింది.
Election Code: మరి కాస్సేపట్లో లోక్సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపధ్యంలో కోడ్ ఎలా ఉంటుంది. వేటిపై నిషేధముంటుందనే విషయాలు పరిశీలిద్దాం.
POCSO Case: మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు కావడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనపై ఈ కేసు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదలచేయనుంది. రేపు మధ్యాహ్నం (మార్చి 16) న పార్లమెంట్ తో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది.
Electoral Bond Supreme Verdict: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో మరో సంచలన ఆదేశాలు జారీచేసింది. ఇటీవల ఎస్పీఐ ఎన్నికల సంఘానికి అందించిన డాటా అసంపూర్తిగా ఉందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాండ్ల నంబర్లతో సహా పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెల్చిచెప్పింది.
Karnataka Sexualy Assulted case: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు 2012 (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.
Petrol Diesel Prices Reduce: లోక్సభ ఎన్నికల వేళ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. తగ్గించింది కొంతైనా ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
Delhi High Court: జీ మీడియా ఎంటర్టైన్మెంట్పై బ్లూమ్బెర్గ్ ఫిబ్రవరి 21న అసత్య కథనాన్ని ప్రచురించింది. జీ మీడియా సంస్థకు పూర్తిగా పరువు నష్టం కల్గించే విధంగా కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో జీ మీడియా సంస్థ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన ట్రయల్ కోర్టు జీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.
Rajya Sabha: ప్రముఖ విద్యావేత్త, రచయిత సుధామూర్తికి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ ఆమెతో ప్రమాణం చేయించగా ఆమె భర్త నారాయణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
OTT Platforms Ban:ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల, హింస కంటెంట్ అందిస్తుండడంతో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లను రద్దు చేసింది.
Central Election Commession: భారత ఎన్నికల సంఘం టాప్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలు భర్తీ అయ్యాయి. బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను ఎంపిక చేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ మధ్యాహ్నం మీడియాకు తెలిపారు.
Ramnath Kovind Committee: దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయం పూర్తయింది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.