Parliament Session: కేంద్రంలో వరుసగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు దీరిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రవేవ పెట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆగష్టు 12 వరకు కొనసాగుతాయి.
భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రోజూకు దాదాపుగా 4 కోట్లుమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో తొలి రైలు ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణించిందో మీకు తెలుసా...ఇప్పటికీ ఆ రైలు నడుస్తోందంటే ఆశ్చర్యంగా ఉందా
Kanwar yatra tradition: కన్వర్ యాత్రను శివభక్తులు ఆచరిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభంనుంచి పదిహేను రోజుల పాటు ఈ యాత్ర ను నిర్వహిస్తారు. ఈ ఏడాది జులై 22 నుంచి ఆగస్టు 3 వరకు ఈ యాత్ర సాగనుంది.
Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
kanwar yatra name plate controversy: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.
Satyanadella: మైక్రోసాఫ్ట్ అవుటేజ్ పై సత్యనాదేళ్ల స్పందించారు. ఇది అతి పెద్ద ఇబ్బందికర పరిస్థితి అన్నారు. దీని వల్ల ఇప్పటికి కూడా అనేక చోట్ల విమానయాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
UPSC chairaman Manoj soni: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనతో యూపీఎస్సీ తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Long Weekend Dates: 24 గంటలు, రోజూ పని ఒత్తిడితో ఉండేవారెప్పుడూ లాంగ్ వీకెండ్ కోసం చూస్తుంటారు. లాంగ్ వీకెండ్ కోసం చూస్తుంటారు. చాలా సందర్భాల్లో 3 రోజుల వీకెండ్ వస్తేనే ఎగిరి గంతేస్తుంటారు. మరి అలాంటిది 5 రోజుల వీకెండ్ వస్తే..ఇక ఆగుతారా..లెట్స్ ఎంజాయ్ ఇట్.
Godavari Krishna Flood Water Levels: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి, కృష్ణా నదులకు వరద పోటు పెరుగుతోంది. ఇన్ ఫ్లో పెరిగే కొద్దీ రెండు నదులపై ఉన్న జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమె ఫెక్ సర్టిఫికెట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
Blue screen of death: ప్రస్తుతం దేశంలో ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన దేశంలో పాటు ప్రపంచదేశాలు కూడా దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Blue screen of Death: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ ఎర్రర్ కారణంగా బ్యాంకింగ్, విమానాలు, స్టాక్స్, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.
Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.
Bengaluru GT Mall : ధోతి ధరించాడని మాల్ సిబ్బంది ఒక రైతన్నను మాల్ లోకి ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా, కన్నడ సర్కారు దీనిపై మాల్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.
Trainee IAS Puja khedkar: మహరాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ దేశంలో హాట్ టాపిక్ గా మారారు. ఆమెతో పాటు, ఆమె తల్లిదండ్రులు కూడా ఇటీవల వరుసగా వివాదాస్ప అంశాలలో ఇరుక్కున్నారు. తాజగా, ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Train Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Puri jagannath temple: ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఇది వరకే.. జులై 14 ఆదివారంనాడు తెరిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు జులై 18 గురువారం మరోసారి అధికారులు రహస్య భాండార్ ను ఓపెన్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
AP Telangana Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.
12 Maoists Died In Major Encounter At Wandoli Village: మరోసారి అటవీ ప్రాంతం రక్త సింధూరమైంది. భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులు 12 మంది దుర్మరణం పాలయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.