Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో పాలక పార్టీలు ప్రత్యక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆరోగపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు.
Manmohann Singh - Rajya Sabha: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు రాజ్యసభకు ఉన్న అనుబంధం నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. ఈయన గత 33 యేళ్లుగా ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. వయసు రీత్యా ఇపుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈయనతో పాటు రాజ్యసభకు 54 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
Election Code 2024: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వివిధ ప్రవేశ పరీక్షలపై ప్రభావం పడుతోంది. చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Charging Points: మనలో చాలా మంది బస్టాండ్ లు, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులలో మొబైల్ ఫోన్ లను చార్జీంగ్ కు పెడుతుంటారు. కొందరు ఇంట్లో తమ సాకెట్ కు ఫోన్ ను చార్జీంగ్ పెట్డడం మర్చిపోతుంటారు. దీంతో బైట చార్జీంగ్ లు పెట్టుకుంటారు.
Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
Uttar Pradesh: కరిష్మా, వికాస్ కు 2022 లో పెళ్లి జరిగింది. మహిళ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరుడి కుటుంబానికి ₹ 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని కట్నంగా ఇచ్చారు. కొన్నేళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో భర్త, తరచుగా భార్యను వేధింపులకు గురిచేసేవాడు.
Supreme Court: యోగా గురువు బాబా రాందేవ్పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బేషరతు క్షమాపణల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం చర్చలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎండలు ఈసారి భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో 10 రోజుల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద విన్యాస కార్యక్రమం. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన లడాక్ నుంచి అండమాన్ వరకూ , రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ప్రతి ఎయిర్బేస్ ఇందులో పాల్గొంటోంది.
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
JEE Main 2024 Admit Cards: దేశంలోని దిగ్గజ ఐఐటీలు, ఎన్ఐటీల్లో అడ్మిషన్లపై నిర్వహించే జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. జేఈఈ మెయిన్ 2024 రెండో విడత పరీక్షల అడ్మిట్ కార్జులు విడుదలయ్యాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే
Agra Woman Whatsapp Status: మధ్యప్రదేశ్ లోని భింద్ లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లితర్వాత ఐదునెలల పాటు భార్యభర్తలు చక్కగా కాపురం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె స్నేహితులు భర్తను బెదిరింపులకు గురిచేసేవారు.
NGLV Rocket: అంతరిక్షంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొత్తగా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీ ప్రారంభించిం ఈ కొత్త రాకెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
Patna High Court:కొన్నిసార్లు భార్యభర్తలు ఒకరిని మరోకరు నోటికొచ్చినట్లు తిట్టుకుంటారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అందరి ముందే గొడవలుపడటం, కొట్టుకొవడం వంటివి కూడా చేస్తారు. ఈక్రమంలో ఒక జంట గొడవలు పడి కోర్టులోకి రావడంతో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
INDIA Alliance Maha Rally In Ramleela Maidan: లోక్సభ ఎన్నికల ముందట ఇండియా కూటమి ఐక్యతా రాగా చాటింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్తో సహా విపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి.
Sunita Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తుంటే..ఇన్నాళ్లూ ఇంటికి పరిమితమైన ఆయన భార్య సునీత యాక్టివ్ అవుతున్నారు.
Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.