Puri Jagannath Ratna bhandar: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గదిని తెరవడానికి ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Train Ticket Price concession In Budget: సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ. 59,837 కోట్లు టిక్కెట్ ధరలో రాయితీ ఇచ్చామని 2023 డిసెంబర్లో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వివరించారు.
Captain Anshuman Singh: ఇటీవల దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కెప్టెన్ అన్షుమాన్ ఫ్యామిలీ రచ్చ ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఆయన సతీమణి స్మృతికి ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్ర ప్రదానం చేశారు.
7th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోదీ ప్రభుత్వం వరుసగా గుడ్న్యూస్లు అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదటి డీఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండనుంది. డీఏ పెంపుతో పాటు మరో 2 శుభవార్తలు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నీట్ రీ టెస్ట్ ఉంటుందా లేక కౌన్సిలింగ్ జరుగుతుందా అనేది స్పష్టత రాకపోవడంతో విద్యార్ధులకు నిరాశే ఎదురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ 2024 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nitish Kumar Request To Touch Your Feet: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ముఖ్యమంత్రి అధికారుల కాళ్లు మొక్కేందుకు సిద్ధమయ్యారు.
ఇండియాలో రోడ్ వ్యవస్థ చాలా పెద్దది. కొన్ని రహదార్లు చిన్నవిగా కొన్ని పెద్దవిగా ఉన్నాయి. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి గురించి తెలుసుకుందాం. ఈ రహదారిపై గూగుల్ మ్యాప్ లేకుండానే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవచ్చు.
Tripura hiv issue: త్రిపురలో ఎయిడ్స్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే త్రిపురలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అనేక మంది విద్యార్థులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్ గా తెలింది.
Unnao Road Accident: బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు, పాల ట్యాంకర్ను ఢీ కొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తు నిశిలోనే ఆయువు తీసింది. డ్రైవర్ నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణని తెలుస్తోంది.
Martyr Anshuman singh: దేశంకోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు అంశుమాన్ సింగ్ సతీమణి స్మృతి ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తిచక్ర అందుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Union Budget 2024: సామాన్యులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంపరాఫర్ ప్రకటించారు. అంతేకాదు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు లాభం చేకూరేలా రాబోయే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
LPG Price Cut Down: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్. త్వరలో మీ గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గనుంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే వివరాలు తెలుసుకుందాం.
Mumbai Red Alert: భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. రోడ్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లు , రైల్వే స్టేషన్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. 24 గంటలు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.