NEET Exam Switch to Online: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్ 2024 విషయంలో మరో కీలక నిర్ణయం రానుంది. పేపర్ లీకేజ్, అవకతవకలు, స్కామ్ ఆరోపణల నేపధ్యంలో నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Password Mistakes: దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సైబర్ క్రైమ్ వార్తలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన తరువాత సైబర్ మోసాలు మరింతగా పెరిగాయి. ఫోన్ పాస్వర్డ్లు కూడా బ్రేక్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో పాస్వర్డ్లకు సంబంధించి కీలకమైన సూచనలు మీ కోసం..
DK Shivakumar Fire On Fake News About Meet With Jagan: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన వార్తలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. జగన్తోనే తాను భేటీ కాలేదని స్పష్టం చేశారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగులకు ఏకంగా 2 లక్షల రూపాయలు లబ్ది కలగవచ్చు. అదెలా అనుకుంటున్నారా..ఆ వివరాలు మీ కోసం.
IRCTC Tour Package: వర్షాకాలం ప్రారంభమౌతోంది. దేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన మొదలవుతుంది. దేవభూమిగా పిల్చుకునే ఉత్తరాఖండ్లో ఎన్నో దర్శనీయ క్షేత్రాలున్నాయి. అందుకే ఐఆర్సీటీసీ అద్బుతమైన టూర్ ప్యాకేజ్ ప్రారంభించింది. ఈ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE Board Exam: సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలకమైన మార్పు చోటుచేసుకోనుంది. గత కొద్దికాలంగా చర్చనీయాంశంగా ఉన్న రెండు బోర్డు పరీక్ష విధానం ఎట్టకేలకు అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పచ్చజెండా ఊపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike Latest Updates: తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.
5 Day Week: దేశంలోని బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలనేది చాలాకాలంగా విన్పిస్తున్న డిమాండ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ విషయంలో శుభవార్త అందుతోంది. 5 రోజుల పనిదినాలపై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్ కుమార్ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.
NEET 2024 Abolish: దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పందించారు. నీట్ పరీక్ష వ్యవస్థు రద్దు చేయాలని కోరుతూ ప్రదాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bihar Bridge collapse: ఇటీవల బీహర్ లోని కిషన్ గంజ్ లో మరో బ్రిడ్జీ పేకమేడలో కూలిపోయింది. దీంతో ప్రభుత్వంపై అపోసిషన్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం ఇప్పుడు బీహర్ లో చర్చనీయాంశంగా మారింది.
Jharkhand High Court Grants Bail To Former CM Hemant Soren: జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారీ ఉపశమనం లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
SSC MTS Notification 2024 Out: ప్రతి ఏడాది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులను పరీక్ష ద్వారా ఎంపిక చేస్తోంది.
చాలామందికి విదేశాలు సందర్శించాలని ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో అంతకంటే అద్భుతమైన 5 పర్యాటక ప్రాంతాలు ఇండియాలో ఉన్నాయి. అవి తెలుసుకుందాం..
Railway Concession: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. రైల్వే శాఖ త్వరలో తిరిగి రాయితీ అందించనుంది. సీనియర్ సిటిజన్లకు టికెట్లలో రాయితీ పునరుద్ధరించాలనే డిమాండ్ చాలాకాలంగా విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.