Central Govt Employees Salary Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందకున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
Hathras Stampade: ఉత్తర ప్రదేశ్ లో హత్రాస్ ఘటన ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సత్సంగ్ లో వందల మంది అమాయకులు చనిపోవడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
Bhole Baba Sensational Comments On Hathras Stampede: తన కారణంగా 121 మంది మృతి చెందడంపై భోలే బాబా సంచలన ప్రకటన చేశాడు. తన తప్పిదం లేదని అరాచక శక్తులు ఉన్నాయని ప్రకటించి కలకలం రేపాడు.
7th Pay Commission News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డబుల్ జాక్పాట్ రానుందా..? డీఏ పెంపుతోపాటు కరోనా సమయంలో పెండింగ్లో ఉంచిన 18 నెలల డీఏను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
Amarnath Bus Breaks Fail: ఘోర ప్రమాదం తప్పింది. పవిత్రమైన అమర్నాథ్ యాత్ర బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆందోళనతో రన్నింగ్ బస్సులోంచి ప్రయాణీకులు దూకుతున్న వీడియో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది, ఎక్కడ జరిగింది..
Ban on Panipuri: పానీ పూరీ చిన్నారులు, యువత అత్యంత ఇష్టంగా తినే పదార్ధం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పానీ పూరీకు ఉన్న క్రేజ్ ఎక్కువే. కానీ ఇప్పుడు పానీ పూరీ ప్రియులకు షాక్ తగలనుంది. ఆ వివరాలు మీ కోసం..
Neet paper leakage row: నీట్ పేపర్ లీకేజ్ వివాదం దేశంలో ఇప్పుడు హట్ టాపిక్ మారింది. దీనిపై పార్లమెంట్ లో సైతం అపోసిషన్ నేతలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
Uttar pradesh: హత్రాస్ జిల్లా రతీఖాన్పూర్లో మంగళవారం ఘోరం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కసారిగా విషాదకరంగా మారిపోయింది. దీనిపై ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
IMD Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు దేశవ్యాప్తంగా విస్తరించేశాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా దేశంలోని చాలా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Uttar Pradesh Hathras: ఉత్తర ప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హత్రాస్ రతీభాన్పూర్లో మంగళవారం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో..27 మంది సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు.
Farmer Registry: పీఎం కిసాన్ యోజన కింద అన్నదాతలకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తోంది. ఏడాదికి మూడు వాయిదాల్లో లభించే పీఎం కిసాన్ సమ్మాన్ నిది డబ్బులు అందాలంటే కిసాన్ రిజిస్ట్రీ తప్పనిసరి మరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools & Colleges Bandh: దేశవ్యాప్తంగా నీట్ 2024పై చర్చ జరుగుతోంది. నీట్ 2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్, అవకతవకలు, సీబీఐ దర్యాప్తుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 4న దేశవ్యాప్త బంద్కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.
VHP Demands Rahul Gandhi Apology On Lok Sabha Speech: హిందూవులపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
NEET UG Exam Online నీట్ 2024 పరీక్షపై చెలరేగిన ఆరోపణలు,వివాదం, అవకతవకల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలపై చర్చిస్తోంది. అదే జరిగితే విద్యార్ధులకు ప్రయోజనమా, నష్టమా అనేది పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.