AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
AP CM YS Jagan ordered officials to provide loans to women at half interest. మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Ap cm jagan at Ali Daughter Wedding Reception : ప్రముఖనటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరు శ్రీ కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగగా ఆ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు
AP CM Jagan : గృహనిర్మాణ శాఖ మీద సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని అన్నారు. వెంటనే పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లారు జగన్. తాజాగా జగన్ కు కోర్టు సమన్లు వచ్చాయి.
AP CM Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు.
JAGAN KTR MEET: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మీటింగ్ నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సంబంధించి దావోస్ వేదికగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. దానిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది
Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
YS Jagan laid foundation for 31 New projects: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
చిరంజీవికి మద్ధుతుగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. చిరు పోస్ట్ చేసిన #GiveNewsNotViews ట్యాగ్ను ట్వీట్ చేస్తూ.. నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను అంటూ పేర్కొన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని అన్నారు.
CM Jagan: వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన గులాబ్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని అందజేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూ హక్కు పట్టాలు ఆగస్టు 9న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా.. కరోనా వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఇది ఏపీ అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. ఏపీ అగ్రస్థానంలో నిలవడం వెనుక అధికారుల కృషి ఎంతో ఉందని చంద్రబాబు మెచ్చుకున్నారు. టీడీపీ పరిపాలన మెరుగ్గా ఉందనడానికి తాజా పరిణమామమే నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.