Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
Parthasarathy meets Chandrababu: ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేస్తుంటే మరోవైపు అసమ్మతులు పార్టీ వీడుతున్నాయి. త్వరలో మరో కీలక ఎమ్మెల్యే, వైఎస్ జగన్ అత్యంత నమ్మకస్థుడు తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలుస్తోంది.
Jagan vs Revanth: ఏపీ, తెలంగాణ సుహృద్భావ వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి కన్పిస్తోంది. షర్మిలతో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys jagan meet KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఇంట్లో పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు ఇరువురి మధ్య చర్చ సాగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap New Pension Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకలు ఇస్తోంది. పెన్షన్ పెంపుతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ్టి నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jagananna Vidya Deevena: మరో మూడ్రోజుల్లో ఎన్నికల ఏడాదిలో ప్రవేశించనున్నాం. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మూడు కీలక పధకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బీమవరంలో పర్యటించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yatra 2 First look: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్న్యూస్ అందించారు ఆ చిత్ర దర్శకుడు. జగన్ జీవిత కధ నేపధ్యంలో తెరకెక్కుతున్న యాత్ర 2 ఫస్ట్లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Congress Party: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై కన్పిస్తున్నాయి. అక్కడ జరిగిన పొరపాటు ఇక్కడ జరగకూడదని జాగ్రత్త పడుతోంది. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Aarogyasri ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య శ్రీ పరిమితి, పరిధిని భారీగా పెంచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uddanam Project: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. విషతుల్యమైన నీటి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 24న ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని తెలుస్తోంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్గా రూపుదిద్దుకుంటున్న అంబేద్కర్ స్మృతివనం వివరాలు ఇలా ఉన్నాయి..
AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అటు ఉద్యోగ సంఘాలు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Bus Accident: విజయవాడ ఆర్టీసీ బస్టాండులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మరణించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rushikonda Works: విశాఖపట్నం రుషికొండ నిర్మాణాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుషికొండ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అసలేం జరిగింది, ఆ ఆదేశాలేంటి..
AP Investments: ఏపీలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రానున్నాయి. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ మేరకు పలు ప్రతిపాదనలు, ప్రోత్సహకాలకు ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
JD Lakshminarayana: మొన్నటివరకూ ప్రత్యర్ధిగా ఉన్న వ్యక్తి ప్రశంసిస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ ఎవరు అరెస్టు చేశారో ఆ వ్యక్తే పొగిడితే ఇంక దానికి హద్దే ఉండదు. ఇదే జరిగింది ఏపీలో. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP CM YS Jagan: దసరా పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ వెలువరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Government: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బడీ వయస్సు పిల్లలు బడిలోనే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఫెయిలైనా సరే పదో తరగతి కొనసాగించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.