Ap High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారమై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేదని ఎన్నికల కమీషనర్ నివేదించింది. తదుపరి విచారణ మార్చ్ 1వ తేదీకు వాయిదా పడింది.
Ap High court: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే హక్కు ఎక్కడిదంటూ కోర్టు ప్రశ్నించడం సంచలనంగా మారింది.
Ap High Court: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.
Ration door delivery: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ పధకం కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది,
Supreme court: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వైఫల్యం అంశంపై స్పందించింది.
Mla Vamsi on Sec Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై విమర్శలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం నిమ్మగడ్డను టార్గెట్ చేసి..తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
High Court on Sec Orders: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.
AP Panchayat Elections 2021: ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
Ap three capital issue: ఏపీ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తరలింపుపై కేంద్ర మంత్రి ఏమన్నారు..
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇస్తూనే ప్రజల ఆరోగ్యం పట్టించుకోవాలని సూచించింది.
Pink Diamond: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పింక్ డైమండ్ వ్యవహారంలో విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్ని నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టులో వాదన కొనసాగింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ అభ్యంతరాల్ని తోసిపుచ్చిన హైకోర్టు..18వ తేదీకు విచారణ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్లీ కోర్టుకెక్కింది. ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ పిటీషన్పై ఇవాళ విచారణ జరిగింది. సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.