Congress Party:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలిశారు.
Hyderabad: కాంగ్రెస్ డిప్యూటి మినిస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే ఖమ్మం కు బయల్దేరినట్లు సమాచారం.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది.
KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Karnataka Bus: బస్సులో ఇద్దరు యువతులు బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు ఎంతగా చెప్పిన కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Andhra Pradesh: జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకుని దొంగలా ఉంటున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యకు రారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారు.. జగన్ సర్ దేనికి సిద్ధం.. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా.. అంటూ బాపట్లలో మరొకసారి విరుచుకు పడ్డారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Hyderabad: ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ నేపథ్యంలో రేపు (గురువారం) హలీడేను డిక్లెర్ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీచేసింది. ఈ రోజు ముస్లిం సోదరులంతా మసీదులకు వెళ్లి ప్రత్యేకంగా నమాజ్ లుచేస్తారు. అంతే కాకుండా మసీదులలో దీపాలను వెలిగిస్తారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలకు మందు మరో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మరో వైపు మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ రావడం, వరుస ఘటనలపై ఎలా స్పందిస్తారో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తనను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించట్లేదని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.