Revanth Reddy slams Minister KTR on KCR birthday: సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజులు జరుపుకోవాలన్న పిలుపును తీవ్రంగా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్పై అసహనం వ్యక్తంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Priyanka Gandhi slams BJP: బడా పారిశ్రామిక వేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోందని, సామాన్య ప్రజలకు సేవ చేయాలనే రాజధర్మాన్ని బీజేపీ ఎప్పుడో మరిచిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
Kavitha vs Manickam Ragore: టీ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ చేసిన కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్పై కామెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించాలంటూ మాణిక్కం రాగూర్కు సూచించారు కవిత.
Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
UP Election 2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ ను ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాడేసుకుంటున్నారు. తాజాగా యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సాంగ్ ను రిలీజ్ చేసింది.
Navjot Singh Sidhu, Punjab Elections 2022: త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున సీఎం రేసులో ఎవరు ఉంటారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చరణ్ జిత్ సింగ్ చన్నీ.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య గట్టి పోటీనే నడుస్తోంది.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ను వీడారు.
హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థి అర్చనా గౌతమ్ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని నెటిజన్లు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అర్చన.. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని కోరారు.
Minister KTR reacting criticism on Rythu Bandhu : రైతుబంధు పథకంపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతుల్ని గందరగోళ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రైతుబంధు రూపంలో తాము 64 లక్షల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిచామన్న కేటీఆర్.
Mallikarjun Kharge Tweets a Video on Blocked PM Modi : పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ కార్యకర్తలే ఆటంకం కలిగించారన్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. వీడియో పోస్ట్ చేసిన మల్లికార్జున ఖర్గే. ప్రధాని, దేశ భద్రతకు బీజేపీ కార్యకర్తలే ముప్పు అన్న కాంగ్రెస్ సీనియర్ నేత.
Harbhajan Singh: క్రికెట్కు గుడ్బై చెప్పిన హర్భజన్ సింగ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తానకు వివిధ పార్టీల నుంచి పిలుపు వచ్చినట్లు చెప్పాడు. పార్టీలో చేసే విషయంపై భజ్జీ ఏం చెప్పాడండే..
Rahul Gandhi on BJP's Hindutva: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హిందు, హిందుత్వ అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య పోటీ నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వ వాదులను గద్దె దించి మళ్లీ హిందూ రాజ్యాన్ని తీసుకురావాలన్నారు.
Can't see Congress securing 300 seats in 2024 Lok Sabha polls : 2024 ఎలక్షన్స్లలో కాంగ్రెస్ 300 స్థానాల్లో విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ అన్ని సీట్లలో గెలిచే అవకాశం లేదని గులాంనబీ ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Karnataka Congress leader plans to murder BJP MLA: కర్ణాటకలోని యెలహంక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ హత్యకు కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుతున్న వీడియో బయటకు లీకవడం తీవ్ర సంచలనం రేపుతోంది.
MP Shashi Tharoor Selfie with Women MP's: మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీపై ట్విట్టర్లో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒక బాధ్యాతాయుతమైన ఎంపీగా ఉండి ఇలాంటి కామెంట్స్ ఏంటని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో థరూర్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
Revanth Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కల్లాల్లో ధాన్యం కుప్పలపై రైతులు గుండె పగిలి చనిపోతే... కలెక్టర్లు అక్కడికి వెళ్లి సహజ మరణమని చెప్తున్నారని ఆక్షేపించారు.
Telangana MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
12 Of 17 Congress MLAs Join Trinamool In Meghalaya : మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో పాటు మొత్తం 12 మంది తృణమూల్ కాంగ్రెస్లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
Priyanka Gandhi visit to Hyderabad: తన కుమారుడి కంటి వైద్య చికిత్స నిమిత్తం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం హైదరాబాద్కు రానున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ప్రియాంక కుమారుడికి వైద్య పరీక్షలు, చికిత్స చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.