Prashant Kishor meets Sonia Gandhi. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల్లోనే రెండో సారి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
Komatireddy Venkat Reddy on Paddy Procurement. తెలంగాణ ప్రభుత్వం వద్ద పైసలు ఉంటే ధాన్యంను ముందే కొనొచ్చుగా అని, సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.
Rahul Gandhi vs Minister KTR: హైదరాబాద్: తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తీవ్రంగా ఖండించారు.
AAP in Telangana: దేశ రాజధాని ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్..పంజాబ్ కైవసం చేసుకుంది. తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనుండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో ఆప్ అడుగుపెట్టడం ఎవరికి ఏ మేర నష్టమో పరిశీలిద్దాం..
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
Revanth Reddy: విద్యుత్ ధరల పెంపుతో తెలంగాణ ప్రభుత్వం, వంట గ్యాస్ ధరల పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఇరు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
ఇప్పటికే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించగా.. ఆ జాబితాలో హర్యానా రాష్ట్రం కూడా చేరింది . బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లును హర్యాన సర్కార్ ఆమోదించింది.
Congress Crisis: కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గులాం నబీ ఆజాద్ మరోసారి ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నట్టు కన్పిస్తోంది. అహ్మద్ పటేల్ స్థానాన్ని గులాం భర్తీ చేయనున్నారా..ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసమ్మతి నేతల్ని చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది.
జూలై నెలలో ఇండియా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్.. ఆగస్టులో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తి కానుంది. రాజ్యాంగపరంగా రెండు అత్యున్నత పదవుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిజంగానే పార్టీ మారే అలోచనలో ఉన్నారా.. ఖమ్మం రాజకీయాలతో తెలంగాణలో రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా.. ఖమ్మం టీఆర్ఎస్ అసమ్మతి నేతలు వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది అంతు పట్టడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాడర్లో గందరగోళం సృష్టిస్తున్నారు. అటు కాషాయ కండువా కప్పుకోడు.. ఇటు కాంగ్రెస్ లో ఇమడలేడు.. కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Telangana obc cell president Nuthi Srikanth: హైదరాబాద్: నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈనెల 8న కొప్పుల రాజు, అజిత్ సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలోని అంశాలను కార్యవర్గ సభ్యులకు వివరించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోవటంతో.. విజయం సాధించితిన్ ఉత్తరాఖండ్లో ఎవరు సీఎం అవుతారనే ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు...
Punjab election result 2022: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ను అలవోకగా జయించింది. సీఎంను సైతం రెండు స్థానాల్లో ఓటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.
Uttarakhand Polls 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం హరీశ్రావత్ ఓటమి పాలయ్యారు. లాల్కాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన పరాజయం చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.