Coronavirus: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. వీవీఐపీలు, సెలెబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. నిన్న నారా లోకేష్ కరోనా వైరస్ బారిన పడగా..ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు.
Telangana Holidays: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సంక్రమణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యాలయాల సెలవులు పొడిగించనున్నారు.
Sarkaru vaari paata: కరోనా మహమ్మారి ప్రభావం భారీ, అగ్రనటుల సినిమాలపై పడింది. సూపర్స్టార్ మహేశ్బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సర్కారువారిపాట మరోసారి వాయిదా పడనుంది. తాజా అప్డేట్ కూడా విడుదల కాలేదు.
India Covid cases updates: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు. ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు నమోదు ముంబైలో తాజాగా 13,702 కేసులు వెలుగులోకి వచ్చాయి.
50 staff members tests covid 19 positive at BJP head quarters : ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అంతగా ప్రమాదకరం కాకపోయినా అంత ఆందోళన ఎందుకు. ఆ నిపుణులు చెబుతున్నట్టు నిజంగానే ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేమా. .ఆ వివరాలు తెలుసుకుందాం.
Omicron Latest Study: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సంక్రమణ వేగం పుంజుకుంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో తాజా పరిశోధన ఆందోళన కల్గిస్తోంది.
Delhi New Rules: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు పొందిన కొన్ని ఆఫీసులు తప్ప.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Lata Mangeshkar: కరోనా మహమ్మారి సినీ ప్రముఖుల్ని వెంటాడుతూనే ఉంది. దురదృష్ఠవశాత్తూ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్కు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Corona Third Wave: కరోనా థర్డ్వేవ్ దేశాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా..తాజాగా విద్యాలయాల్ని కూడా మూసివేస్తున్నాయి. తెలంగాణలో సైతం విద్యాలయాల సెలవులు పొడిగించనున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.