Nipah Virus: దేశంలో ఇప్పుడు నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భయాందోళనలు తగ్గి అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో నిఫా వైరస్ కేరళ తీరాన్ని భయపెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Omicron Detection Kits: ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతోంది. అటు ఇండియాలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ను వెంటనే గుర్తించేందుకు వీలుగా కొత్తగా ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులో వస్తున్నాయి.
Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అది కూడా ఆ రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తించడంతో భారత సర్కారుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
ICMR: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్కు సంబంధించి ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
Delta Plus variant of Covid-19: కొత్త వేరియంట్స్ డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ గురించి శాస్త్రీయ వివరాలు లేనప్పటికీ అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిర్ధారణకు రావడం మంచిది కాదన్నారు.
Vaccine for Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మరింత డేటా అవసరమని భావించడమే దీనికి కారణం.
ICMR: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్వేవ్ ముప్పు భయపెడుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తాయనేది సందేహాస్పదంగా మారింది.
ICMR Recruitment 2021: జూన్ 25వ తేదీలోగా అభ్యర్థులు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Jobs 2021) పేర్కొంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ విభాగం) 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.
Remdesivir Injection: కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తూ..దేశవ్యాప్తంగా కొరత ఏర్పడి చర్చనీయాంశమైన డ్రగ్ రెమ్డెసివిర్. నిన్నటి వరకూ రెమ్డెసివిర్ పంపిణీ బాథ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పుడు మాత్రం బాథ్యతల్నించి తప్పుకుంది.
Krishnapatnam Medicine: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఇప్పుడు శాస్త్రీయత కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అన్నీ సానుకూలంగా జరిగితే ప్రభుత్వమే ఆనందయ్య మందు పంపిణీ చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్ను రూపొందించిన సంగతి తెలిసిందే.
AP COVID-19, krishnapatnam ayurvedic medicine updates : అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరోవైపు క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్ని ఏపీ సర్కారు ఐసీఎంఆర్ (ICMR)కి పంపించి పరిశోధన చేయిస్తోంది.
Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.
ICMR on Lockdown: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టాయి. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయమంటున్నారు.
AP CM Ys Jagan Letter: ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ కీలకాంశాల్ని లేవనెత్తారు. ఆక్సిజన్ సరఫరా, కేటాయింపులతో సహా..వ్యాక్సిన్ పేటెంట్ డీ లైసెన్సింగ్ విషయంపై మాట్లాడారు. ప్రదాని మోదీకు లేఖ రాశారు. లేఖలో ఇంకా ఏం రాశారంటే..
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.