Jammu And Kashmir: జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది.
Union Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు రైల్వే ప్రాజెక్టులతోపాటు ఉద్యోగులకు డీఏ పెంపుపై పచ్చజెండా ఊపారు.
Supreme Court live streaming : సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్లో లైవ్లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.
Covid 19 India Update: Coronavirus cases are gradually decreasing in India. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. తాజాగా 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 4 వేల మందికి వైరస్ సోకింది
IND VS AUS 3rd t20 match: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
5G Services launch: సుదీర్ఘ నిరీక్షణ ఆగింది. 5జి ఇంటర్నెట్ సేవలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు లాంచ్ కానున్నాయి.
Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. రోజువారి కేసులు అదుపులోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజా కరోనా బులిటెన్ ఇదే..!
PFI case: పీఎఫ్ఐ కార్యకలాపాల మసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రచేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు.
Sharad Pawar: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్హాట్గా చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
T20 World Cup 2022, Rishabh Pant should open with KL Rahul says Wasim Jaffer. కీలక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వసీమ్ జాఫర్ భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కీలక మార్పులు సూచించాడు.
Edible oil prices likely to drop in Coming Days. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరలు ఏకంగా 40 శాతం తగ్గాయి. దాంతో వచ్చే రోజులో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి.
T20 World Cup 2022, Dinesh Karthik tweet goes viral. టీ20 ప్రపంచకప్ 2022 భారత జట్టులో చోటు దక్కిన అనంతరం వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ భావోద్వేగానికి లోనయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.