BRS Party Chief KCR Planning To Party Plenary: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురయిన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. నైరాశ్యంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్లో ప్లీనరీ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.
Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
KCR Sensational Comments On Exit Polls: సార్వత్రిక ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్పై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్గా అభివర్ణించారు. ఫలితాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ కవచమని స్పష్టం చేశారు.
Former CM KCR Emotional In Telangana Formation Day: తెలంగాణతో తనకు ఉన్న అనుబంధంపై కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమం, పరిపాలన కాలాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఒక ఉద్విగ్నతకు గురయ్యారు.
BRS Party Martyrs Memorial With Candle Rally In Telangana Formation Day: తెలంగాణ తీసుకువచ్చి పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్ష స్థానంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. అమరులను తలచుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంజలి ఘటించింది.
Telangana Dashabdi Utsavalu Closing Ceremony For 3 Days Behalf Of BRS Party: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను మాజీ సీఎం హోదాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాలకు సంబంధించి ముగింపు కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.
Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
KCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
KCR Public Meeting In Siddipet: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
EC Banned KCR Election Campaign For 48 Hours In Poll Campaign: ఎన్నికల సమయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడం కలకలం రేపింది.
KCR Campaign: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బిజీబిజీ అయ్యారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. మిర్యాలగూడ నుంచి మొదలుపెట్టి సిద్దిపేటతో తన ప్రచారాన్ని ముగించనున్నారు. బస్సు యాత్ర, రోడ్ షోలతో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహంలో కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు.
Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్ లోక్సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
Thatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
KCR Reacts About Leaders Arrest: దేశంలో జరుగుతున్న వరుస అరెస్ట్లపై తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ నోరు మెదిపారు. తన కుమార్తె కవితతోపాటు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్పై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
On the occasion of birth anniversary of former prime minister Of India, PV Narasimha Rao Chief Minister K Chandrashekar Rao has paid rich tributes to the departed leader
On the occasion of birth anniversary of former prime minister Of India, PV Narasimha Rao Chief Minister K Chandrashekar Rao has paid rich tributes to the departed leader
On the occasion of birth anniversary of former prime minister Of India, PV Narasimha Rao Chief Minister K Chandrashekar Rao has paid rich tributes to the departed leader
Telangana chief minister and president of Telangana Rashtra Samithi K Chandrashekar Rao is scheduled to meet former prime minister and Janata Dal supremo HD Deve Gowda on Thursday at the latter’s residence in Bengaluru
Telangana Chief Minister K Chandrashekar Rao and his Delhi counterpart Arvind Kejriwal visited a government school in the national capital's Moti Bagh area on Saturday to take stock of improvements made in the public education system by the AAP dispensation
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.