Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Secunderabad Lok Sabha: మన దగ్గర కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం అనేది సెంటిమెంట్గా కొనసాగుతూ వస్తోంది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో గత కొన్ని లోక్ సభ ఎన్నికల్లో అదే ప్రూవ్ అవుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే.. ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో రావడం గ్యారంటీ అనే నినాదం నడుస్తోంది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Lok Sabha Election Offers Free Beer Free Tiffins In UP And Karnataka: ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా అయితే మీకు మద్యం, ఆహారం ఉచితంగా దక్కుతాయి. ఓటు వేస్తే ఉచితంగా బీరు పొందొచ్చు.. స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తినవచ్చు.
Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
Gujarat - Surat MP Seat: ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.
BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.
Tamilnadu Lok Sabha Polls 1st Phase: దేశ వ్యాప్తంగా తమిళనాడు సహా 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 102 లోక్ సభ సీట్లకు తొలి విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రజినీకాంత్, అన్నామలై సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా ఓటింగ్లో పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.