Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Maharashtra Political Latest Updates: మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. వారిద్దరు తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకుని హాట్ కామెంట్స్ చేశారు. తమకు తెలియకుండా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు.
Telangana Chief Minister Kcr: మహారాష్ట్రలో కారు జోరు మీదుంది. నేటి నుంచి రెండు రోజులపాటు BRS పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో పర్యటించనున్నారు.
మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
Mumbai Google Office Bomb Threat Call: హైదరాబాద్లో ఓ వ్యక్తి చేసిన పనికి పూణేలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గూగుల్ ఆఫీస్లో బాంబ్ ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు ఆఫీస్ను క్షుణ్ణంగా పరిశీలించి ఫేక్ కాల్గా తేల్చారు. అనంతరం ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
Blast in Nashik: న్యూ ఇయర్ వేళ మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం చోటు చేసుకుంది. జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. మంటల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Maharashtra: వావివరుసలు మరచి సొంత అన్నే ఆమె పట్ల కీచకుడు అయ్యాడు. బాల్యంలో 8 ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు. 31 ఏళ్లపాటు ఆ బాధను దిగమింగిన ఆమె ఎట్టేకులకు నోరు విప్పింది. 52 ఏళ్ల తన అన్నపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలో జరిగింది.
Sanjay Raut: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా క్లైమాక్స్కు చేరింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై బీజేపీ, అసమ్మతి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేనలో తలెత్తిన చీలికతో సంకీర్ణ ప్రభుత్వం కూలే పరిస్థితి ఏర్పడింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్ కొనసాగుతోంది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన పార్టీ రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. 'మహా' డ్రామాలో మంత్రి ఏక్నాథ్ శిందే వైపే ఎమ్మెల్యేలంతా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి కూలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు శివసేన నుంచి ఒక్కోక్కొకరు బయటకు వెళ్తున్నారు.
Litre Petrol for Just Rs.1: రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే ఆశ్చర్యపోతున్నారా... కానీ ఇది నిజమే... మహారాష్ట్రలోని థానేలో శివసేన కార్యకర్తలు రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు. ఎందుకో తెలుసా...
1000 gelatin sticks found in a car: మహారాష్ట్రలోని థానే జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో 1000 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.