లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
దేశమంతటా ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావుడి నెలకొంది. మధ్యప్రదేశ్ (madhya pradesh ) లో కూడా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు (mp bypolls 2020) జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బీహారీ వాజ్పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. చివరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బాధితుడిగా మారారు.
Jyotiraditya Scindia: భోపాల్: మధ్యప్రదేశ్లో నూతన కేబినెట్ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ (CM Shivraj Singh Chouhan ) చౌహన్ నేతృత్వంలోని కేబినెట్లో 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి మార్చి 23న ప్రమాణస్వీకారం చేయగా.. అదే రోజు ఆయనతో పాటు ఐదుగురు నేతలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు.
మధ్య ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం (Madhya pradesh political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్కి గుడ్ బై చెప్పడంతో మొదలైన రాజకీయ సంక్షోభం.. ఆయన వెంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మరింత ముదిరింది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ (BJP)లో చేరిన అనంతరం పరిణామాలు పరిశీలిస్తే.. కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath govt) ఈ కష్టాన్ని గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అక్టోబరు 31, 2017 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ ఏరియాలో మూడు గంటల పాటు 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురికి జీవితఖైదు విధించింది.