TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
Good News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేశారు. చివరకు భగవంతుని సన్నిధులు కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కు అతీతం కాకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు..ఇలా ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తులు ప్రార్థనా స్థలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
శ్రీవారి ప్రసాదానికి లైసెన్స్ ఉండాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా టీటీడీతో పాటు చంద్రబాబు సర్కార్కు సూచనలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త శ్రీవారి లడ్డు నాణ్యతపై పిటిషన్ దాఖలు చేశారు. రోజుకు కొన్ని వేల మంది ప్రసాదం తీసుకుంటారని ..అలాంటి ప్రసాదంలో నాణ్యత లేకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని ..ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి లడ్డుకు లైసెన్స్ జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ దాఖలుతో ఎఫ్ఎస్ఎస్ఎస్ఏ ఈ మేరకు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.