Peddapalli Loksabha: పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థికి మరో నేత తెరపైకి వచ్చారు. తనకు అధిష్టానం నుంచి ఎస్.కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Will End Muslim Reservations Says Amit Shah: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం చేశారని ఆరోపించారు. బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని కోరారు.
Brs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
Madhavilatha Assets: బీజేపీ తరపున హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సివంగిలా దూసుకుపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవైసీ బ్రదర్స్ కు తన వాగ్దాటితో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా,ఆమె తన ఆస్తుల డిటెయిల్స్ ను ఈసీకి అఫిడవిట్ రూపంలో అందించారు.
Khammam Lok Sabha: తెలంగాణలో అత్యంత కీలకమైన ఖమ్మం లోక్సభ స్థానంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు భారీ షాక్ తగిలింది. తన సతీమణి మల్లు నందినికి లోక్సభ టికెట్ కోసం పట్టుబట్టగా పార్టీ అధిష్టానం వేరే వ్యక్తికి కేటాయించింది. ఈ పరిణామంతో భట్టి వర్గం తీవ్ర నిరాశకు దిగింది. తన విజ్ఞప్తిని బేఖాతరు చేయడంతో భట్టి విక్రమార్క తీవ్ర అసహనంతో ఉన్నారు.
Raja Singh: హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమె నామినేషన్ ర్యాలీకి గైర్హాజరు కావడం కలకలం రేపింది. మాధవీలతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్ పార్టీ ఆదేశించినా కూడా ఆమెకు లోక్సభ ఎన్నికల్లో సహకరించడం లేదు. ఇప్పుడు నామినేషన్కు రాలేకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. మాధవీలత, రాజా సింగ్ మధ్య విభేదాలు హైదరాబాద్ లోక్సభ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
KCR On CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ ను అధికారంలోకి తెవడమే టార్గెట్ గా తెలంగాలోని లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అబద్దపు హమీలను, ప్రజలకు చెప్పి, మరల తమ ప్రభుత్వంను అధికారంలోకి తెవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో సూర్యాపేలో ఆయన మరోసారి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
Telangana News: సూర్యాపేట హైవే మీద తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
Harish Rao Challenge to CM Revanth Reddy: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒకేసారి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. ఆగస్టు 14 వరకు గడువు ఇస్తున్నానని.. హామీలను అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.
TS Inter Results Toper: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి బాలిక తన ప్రతిభను చాటుకుంది. ఫస్టియర్ ఫలితాల్లో 470 మార్కులకు ఏకంగా 468 మార్కులు సాధించింది. కేవలం రెండు లాంగ్వేజ్లలో మాత్రమే ఒక్కొ మార్కు తగ్గగా.. మిగిలిన అన్ని సబ్జెక్ట్లలో ఫుల్ మార్కులు వచ్చాయి.
Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Telangana Inter Result 1st &2nd Year Live: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Lok Sabha 2024 Polls: తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటులపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు నుంచి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.