ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే ఉంది. సాంస్కృతిక, చారిత్రక వారసత్వం మహత్యం, ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో చారిత్రక కట్టడాలను సంరక్షించడం చేయాలి. భారతదేశంలో కూడా ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇండియాలో కూడా యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సెంటర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
KCR Review Meeting On Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం సమీక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా కేసీఆర్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు రూ.95 లక్షలు ఎన్నికల నిధి అందించనున్నారు.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
KCR Hot Comments On Revanth Reddy In Poll Campaign: లోక్సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని లిల్లిపుట్ అని అభివర్ణించారు.
Revanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
Snake Bite News: ములుగు జిల్లాకు చెందిన మహిళ ఉపాధి హమీ పనుల కోసం వెళ్లింది. అనుకోకుండా ఒక పాము ఆమె కాళ్లకు కాటు వేసింది. దీంతో ఆమె భయపడిపోకుండా వెంటనే దాన్ని చంపి, బాటిల్ లో వేసుకుంది.
KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.
Revanth Reddy Shock: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభావం ఎదురయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు దక్కవని సునీల్ బృందం నివేదించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతుందని ఆ కమిటీ వెల్లడించింది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం మార్చేందుకు సిద్ధమయ్యారు.
Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.