Prashanth Kishore - YS Jagan: 2024లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Slams On YS Jagan Gudivada Amarnath: అస్వస్థత నుంచి కోలుకుని ప్రచార పర్వంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి యాత్ర'కు చేపట్టారు. కోడిగుడ్డు వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా ఆసక్తికర ప్రసంగం చేశారు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు.
Raghurama Krishnam Raju Latest News: ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన టికెట్ను చంద్రబాబు నాయుడు కన్ఫార్మ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో RRR ను అభ్యర్థిగా ప్రకటించారు.
Andhra Pradesh Politics: పోలీసుల గౌరవాన్ని దిగజార్చే విధంగా ఇటీవల కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వరుస కథనాలు ప్రచురితమౌతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం సీరియస్ అయ్యింది.
YS Sharmila Vs YS Jagan: బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడాని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
Ugadi 2024: తెలుగు నూతన సంవత్సరాది ఉగాతి సందర్భంగా ప్రముఖ జ్యోతిర్లింగ శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను జరుగనున్నాయి. 6వ తేదీ నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉగాదికి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సర్వదర్శనాలు నిలిపివేశారు.
Rain Alert: మండు వేసవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. తీవ్రమైన ఎండలతో సతమతమౌతున్న ప్రజానీకం కాస్త సేదతీరనుంది. ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆశ ఉందని.. ప్రజలు తనను అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను స్పీకర్గా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. తాను పోటీ చేయడంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.
Times Now-ETG Survey: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Anaparthi Seat: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు సమీకరణాలు హాట్ హాట్గా మారుతున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు నేపధ్యంలో అసంతృప్తుల రాజుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాత్రం భగ్గుమంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EC Notice To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
YS Jagan Memantha Siddham: ఏపీ రాజకీయాలు వలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. పింఛన్ల పంపిణీ ఆపి చంద్రబాబు 31 మంది మృతికి కారణమైన హంతుకుడిగా వైఎస్ జగన్ ప్రకటించారు.
Amanchi Krishna Mohan Resign To YSRCP All Set To Congress Joining: ఎన్నికల సమయంలో వైఎస్ జగన్కు భారీ షాక్ తగిలింది. బాపట్ల జిల్లాకు చెందిన కీలక నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడారు.
AP Government: పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్ధులకు గుడ్న్యూస్. ఏపీ ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాలపై దాదాపుగా స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.