Ex MP Vijayasai Reddy At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయం స్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న అనంతరం ఆయన తిరుమలను సందర్శించడం గమనార్హం.
Ys Jagn on Vijayasai reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరల వైసీపీలోకి వస్తే ఆయనను తిరిగి సముచితంగా గౌరవిస్తామని మాజీ సీఎం జగన్ తన సన్నిహితుల దగ్గర అన్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో అని కొంత మంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.
Vijayasai Reddy Sensation Allegations On YS Jagan: వైఎస్సార్సీపీ నుంచి.. రాజకీయాల నుంచి వైదొలిగిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Ex MP Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వరం పెంచారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. రాజు రాజ్యం కోటరీ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూరని..నాయకుడు ఎప్పుడు చెప్పుడు మాటలు వినకూడదన్నారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ నష్టపోతారని అన్నారు. పూర్వ కాలంలో మహారాజుల కోటల గురించి ఓ కథను చెప్పారు. అదేంటో మీరే చూడండి.
Gudivada Amarnath Counter to Vijayasai Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేవారా..? అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారని.. కానీ నిన్నటి మాటలు చూస్తే తేడాగా అనిపిస్తోందన్నారు.
Vijayasai Reddy CID Probe: ఆంధ్రప్రదేశ్లో అక్రమ కేసులు.. అరెస్ట్ల సమయంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. కొన్ని గంటల విచారణ అనంతరం మీడియాతో విజయసాయి రెడ్డి మాట్లాడారు. తాను వైసీపీకి రాజీనామా చేయడం వెనుక కారణాలను వివరించారు.
Ys Jagan Coterie: ఇటీవల వైసీపీకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనసులో తాను లేనందునే పార్టీలో ఉండదల్చుకోలేదన్న సాయిరెడ్డి..కోటరీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్టాపిక్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayasai Reddy Hot Comments On YS Jagan: తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేయడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Vijayasai Reddy Hot Comments On YS Jagan And YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం వెనుక కారణాలను చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
YS Sharmila Reveals Vijayasai Reddy Meeting Updates: విజయసాయి రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వైఎస్ షర్మిల బహిర్గత పరిచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్యారెక్టర్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Vijayasai Reddy Meeting: తమ కుటుంబ ఆస్తులపై విజయసాయి రెడ్డితో ఆసక్తికర చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తెలిపారు. అతడితో సమావేశమైన తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిందని షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Again Slams On Her Brother Of YS Jagan Family Dispute: తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
Vijayasai Reddy Counter to YS Jagan: తనపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరికి భయపడనని.. ఎవరికి ప్రలోభ పడలేదన్నారు. భయం అనేది తన అణువు అణువులో లేదన్నారు.
Chandrababu on Vijaya Sai Reddy Resignation in Telugu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayasai Reddy Sensation Comments On YS Viveka Murder: రాజకీయ సన్యాసం తీసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నోరు మెదిపారు. దాంతోపాటు తన భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Vijayasai Reddy Resigns YSRCP: కాలం కలిసి రాకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తాజాగా అధికారంలో నుంచి ప్రతిపక్షా హోదా కూడా దక్కని వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ తరుపున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు.. ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్ జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో తెలుగు వాళ్ల త్యాగాల ఫలితంగా ఏర్పడింది. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ గా భావించే ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు .. ఆంధ్రుల సెంటిమెంట్ గా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకంగా ప్యాకేజీ ప్రకటించింది. దీని వెనక పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారు.
Ysr Congress Party: జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు అనేది తేలిపోయింది. ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ స్టాండ్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమిలో ఎటు అనేది తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP India Alliance: దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారబోతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయి. కాంగ్రెస్ బద్ధ శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెంతకు చేరనుందా అంటే అవుననే సమాధానం విన్ఫిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSRCP Oppose Narendra Modi Govt Waqf Bill: తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది