Farmer Protest: చలో ఢిల్లీకి తాత్కాలికంగా బ్రేక్.. రైతులతో కేంద్రం చర్చల్లో కీలక పరిణామం..

Farmer Protest: చలో ఢిల్లీకి తాత్కాలికంగా బ్రేక్.. రైతులతో కేంద్రం చర్చల్లో కీలక పరిణామం..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు,  బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.

/telugu/india/delhi-piyush-goyal-comments-after-sunday-late-night-meeting-with-protesting-farmers-protest-to-continue-from-february-21-details-pa-124415 Feb 19, 2024, 12:46 PM IST
Bharath Rice: రేపటి నుంచే 'భారత్‌ రైస్‌'.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?

Bharath Rice: రేపటి నుంచే 'భారత్‌ రైస్‌'.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?

Rs 29 Per KG Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరల తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.

/telugu/india/bharat-rice-rs-29-per-kg-will-be-piyush-goyal-launch-on-feb-6th-outlets-and-other-details-here-rv-122648 Feb 5, 2024, 10:53 PM IST
Piyush Goyal says India will be a developed country in 25 years

Piyush Goyal: 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

Piyush Goyal  Comments: రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

/telugu/videos/piyush-goyal-says-india-will-be-a-developed-country-in-25-years-75630 Sep 6, 2022, 02:40 PM IST
Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: చేనేత రంగంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా మరోమారు కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.

/telugu/telangana/telangana-state-minister-ktr-demands-removal-of-gst-on-handloom-72609 Aug 7, 2022, 06:46 PM IST
Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!

Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!

Minister KTR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

/telugu/telangana/telangana-minister-ktr-letter-writes-to-union-minister-piyush-goyal-72451 Aug 6, 2022, 02:11 PM IST
 India's Economy Breaking Record After Record Like RRR': Minister Piyush Goyal

'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

union Minister Piyush Goyal has compared RRR’s success to India’s economic growth. RRR, starring Jr NTR and Ram Charan, is racing towards collecting Rs 1000 crore at the worldwide box office. Celebrities from all walks of life are talking about the SS Rajamouli magnum opus

/telugu/videos/indias-economy-breaking-record-after-record-like-rrr-minister-piyush-goyal-59537 Apr 4, 2022, 05:40 PM IST
RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడగా.. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 

/telugu/entertainment/minister-piyush-goyal-interesting-comments-on-rrr-movie-59500 Apr 4, 2022, 01:32 PM IST
 TRS MPs Pass Privilege Notice Against Piyush Goyal

పీయూష్ గోయల్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు...

The TRS MPs on Monday moved a privilege notice against Union Minister Piyush Goyal in the Rajya Sabha of the Parliament

/telugu/videos/trs-mps-pass-privilege-notice-against-piyush-goyal-59498 Apr 4, 2022, 01:00 PM IST
PMGKAY extended: ప్రధాన మంత్రి అన్న యోజన పథకం గడువు పెంపు

PMGKAY extended: ప్రధాన మంత్రి అన్న యోజన పథకం గడువు పెంపు

PMGKAY extended: కొవిడ్ కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న పేదలకు ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్​ కల్యాణ్ అన్న యోజన పథకం గడుపు పెంచింది కేంద్రం. ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు ఈ పథకం అమలులో ఉంటుందని వెల్లడించింది.

/telugu/india/pradhan-mantri-garib-kalyan-anna-yojana-extended-6-more-moths-says-central-govt-58779 Mar 26, 2022, 08:49 PM IST
Kishan reddy on TS Govt: 'ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విమర్శలు తగవు'

Kishan reddy on TS Govt: 'ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విమర్శలు తగవు'

Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్​ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..

/telugu/telangana/central-minister-kishan-reddy-fire-on-ts-govt-and-cm-over-paddy-procurement-issue-58688 Mar 25, 2022, 08:12 PM IST
పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రుల పడిగాపులు.. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఖారారు

పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రుల పడిగాపులు.. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఖారారు

ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందానికి పడిగాపులు తరువాత ఇవాళ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది.  ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

/telugu/india/telangana-ministers-waiting-for-piyush-goyals-appointment-in-delhi-58547 Mar 24, 2022, 11:45 AM IST
Paddy Procurement: ముదురుతున్న వరి వివాదం.. లేటెస్ట్ అప్డేట్

Paddy Procurement: ముదురుతున్న వరి వివాదం.. లేటెస్ట్ అప్డేట్

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వరిపోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాలి అని సీఎం కేసీఆర్ అంటుంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటలు దాటేస్తుంది. 

/telugu/india/piyush-goyal-announced-that-government-wont-bought-telanganas-paddy-procurement-58496 Mar 23, 2022, 06:28 PM IST
Harish Rao: పీయుష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే-హరీష్ రావు డిమాండ్

Harish Rao: పీయుష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే-హరీష్ రావు డిమాండ్

Harish Rao demands apology from Piyush Goyal: రాష్ట్రంలోని 70లక్షల మంది తరుపున మంత్రుల బృందం ఢిల్లీకి వస్తే... మీకేమీ పని లేదా అని పీయుష్ గోయల్ మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 
 

/telugu/telangana/harish-rao-demands-apology-from-piyush-goyal-for-his-comments-on-telangana-ministers-51849 Dec 22, 2021, 01:15 PM IST
Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ సర్కార్ ఫెయిల్-కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఫైర్

Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ సర్కార్ ఫెయిల్-కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఫైర్

Piyush Goyal on Paddy Procurement: తెలంగాణ నుంచి అదనంగా 20లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం జరిగిందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించామన్నారు. 

/telugu/telangana/telangana-govt-failed-in-paddy-procurement-says-union-minister-piyush-goyal-51794 Dec 21, 2021, 05:53 PM IST
Telangana paddy procurement : బాయిల్డ్‌ రైస్‌ కొనమని ముందే చెప్పాం : కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Telangana paddy procurement : బాయిల్డ్‌ రైస్‌ కొనమని ముందే చెప్పాం : కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Piyush Goyal clarifies on Telangana paddy procurement: విష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనమని తాము ముందుగానే చెప్పామని మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అలాగే ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపమని అక్టోబర్‌ 4న తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు. 

/telugu/india/union-minister-piyush-goyal-clarifies-on-telangana-paddy-procurement-50495 Dec 3, 2021, 02:30 PM IST
Food Museum Thanjavur: దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం.. ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Food Museum Thanjavur: దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం.. ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Food Museum Thanjavur: భారతదేశంలో తొలి ఫుడ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది భారత ఆహార సంస్థ. తంజావూరులోని భారత ఆహార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

/telugu/india/indias-first-food-museum-opens-in-thanjavur-49420 Nov 16, 2021, 09:44 AM IST
Jitin Prasada Joins BJP: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద

Jitin Prasada Joins BJP: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద

Jitin Prasada, Senior Congress Leader Joins BJP: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ (Jitin Prasada Joined BJP) తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 

/telugu/india/jitin-prasada-senior-congress-leader-joins-bjp-presence-of-union-miniter-piyush-goyal-43849 Jun 9, 2021, 02:04 PM IST
IRCTC: 4 శతాబ్ది స్పెషల్, 1 దురంతో ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభిస్తున్న రైల్వే శాఖ, రూట్ల వివరాలు ఇవే

IRCTC: 4 శతాబ్ది స్పెషల్, 1 దురంతో ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభిస్తున్న రైల్వే శాఖ, రూట్ల వివరాలు ఇవే

Shatabdi And Duronto Special Trains | భారతీయ రైల్వే శాఖ 4 శతాబ్ది రైలు సర్వీసులు, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

/telugu/india/indian-railways-to-start-4-shatabdi-and-1-duronto-special-trains-from-april-10-check-routes-details-42070 Apr 7, 2021, 05:05 PM IST
Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ కొత్త‌గా ఎనిమిది రైళ్ల‌ను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్య‌క్ర‌మంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.

/telugu/india/pm-narendra-modi-flags-off-8-trains-to-boost-connectivity-to-statue-of-unity-in-kevadia-gujarat-38921 Jan 17, 2021, 01:29 PM IST
Farm Laws: అసంపూర్ణంగానే ముగిసిన చర్చలు

Farm Laws: అసంపూర్ణంగానే ముగిసిన చర్చలు

కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.

/telugu/india/farmers-protests-live-updates-the-next-round-of-talks-between-farmers-and-central-over-the-farmlaws-to-be-held-on-19th-january-38846 Jan 15, 2021, 08:00 PM IST

Pages