AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Former JD Lakshmi Narayana:జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను మర్డర్ చేయడానికి గాలి జనర్దన్ రెడ్డి బ్యాచ్ ప్లాన్ చేశారంటూ ఆయన ఎస్పీని కలిశారు.
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
AP Nominations 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. ఇక నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదుమారంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై తాజాగా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన జారీచేశారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
CM YS Jagan:ఏపీ సీఎం జగన్ కు ఊహించని ఘటన ఎదురైంది. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు ఆకతాయిలు ఆయనపై రాళ్లతో దాడిచేశారు. ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటిమీద బలంగా తగిలినట్లు తెలుస్తోంది.
Nandamuri Balakrishna:బాలయ్య మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. కదిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చారు. స్థానిక టీడీపీ లీడర్లు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో కొందరు బాలయ్యతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.
Prashanth Kishore - YS Jagan: 2024లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ను ఎంపీగా పోటీచేసే స్థానంను ప్రకటించింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వెడెక్కాయి.
AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 పరీక్షలపై సందేహాలకు తెరపడింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో పరీక్షల్ని వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
General Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం నిన్న లోక్ సభతో పాటు, (శనివారం) నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో రాజకీయ ప్రకటనలో హోర్డింగ్ లు, కటౌట్లపై తాజాగా, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కీలక ఆదేశాలు జారీచేశారు.
Payakaraopeta Assembly Constituency: ఉత్తరాంధ్రలో ఓ సీటుపై ఈ ఎన్నికల్లో చాలా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ అభ్యర్థిని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలనే కసితో వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ మహిళా నేతను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఎవరు ఆ మహిళా నాయకురాలు..? ఆమెపైనే టార్గెట్ ఎందుకు..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.