Munugode By Election: Congress workers blocked Komatireddy Raj Gopal Reddy campaign. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
7th pay commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐదవ, ఆరవ వేతన సంఘం కింద పనిచేస్తున్న ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా పెంచిన డీఏ రేట్లు జూలై 1, 2022 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Revanth Reddy fire on KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్లపై మండిపడ్డారు.
Minister Koppula Eshwar: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. తాము డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Medak MP Kotha Prabhakar Reddy : బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ద్వారా బీజేపీ అరాచకాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.
Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్కు మధ్య జరుగుతోందని అన్నాడు.
The controversy over the new voters in the previous by-election is intensifying. In the last two months, around 25,000 new voters have applied in the constituency
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్దమైన ఘటనతో పాల్వాయి స్రవంతి రోడ్డుపై బైటాయించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.
Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు.
BANDI SANJAY : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫాం హౌజ్ లో ముఖ్యమంత్రి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నారని అన్నారు. తాంత్రికుడి సూచన మేరకే పార్టీ పేరు మార్చారని బండి సంజయ్ అన్నారు.
BJP Master Plan To Win 2024 Lok Sabha Polls: 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న కరిష్మాతో ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చారో.. అదే మోదీ కరిష్మాతో 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.