Fuel prices:దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాల్సిన అవసరం ఉందా..మంత్రి ఈ అంశంపై ఏమన్నారు..
Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవర్ని నియమించాలి, ఎవర్ని నియమించకూడదనే విషయం మరోసారి చర్చకొచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై దీనిపై స్పష్టత ఇచ్చింది.
Ap state bundh: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట్ర బంద్కు ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది.
EPF Interest rate: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఖరారు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్పై వడ్డీరేటును శ్రీనగర్లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించింది.
Arvind kejriwal: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అభివర్ణించారు.
Whatsapp: వాట్సప్ పంపిస్తాను..వాట్సప్ చెక్ చేశావా..వాట్సప్లో వచ్చింది..అంతా వాట్సప్ మయం. వాట్సప్ మన ప్రపంచాన్ని అంతగా మార్చేసింది. గతంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఊహించడం ఎలా కష్టమో..ఇప్పుడు వాట్సప్ లేకపోతే ఊహించడం కూడా కష్టమే. అసలీ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారా..రీడ్ ద స్టోరీ
Pm modi on privatisation: ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంగా ఆలోచన ఉంది. ఒక్క విశాఖ స్టీల్ప్లాంట్ మాత్రమే కాదు భవిష్యత్లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకూ ప్రైవేట్ కాబోతున్నాయి. ప్రదాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Farmers protest:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగేలా కన్పించడం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సుదీర్ఘపోరులో భాగంగా కార్యాచరణ ప్రకటించాయి.
EPF Interest Rate: ఈపీఎఫ్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల భవిష్య నిధిపై ఎంత వడ్డీ ఇవ్వాలనే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Right to protest: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా. రాజ్యాంగం ఆ హక్కును ఎల్లప్పటికీ ఇవ్వలేదా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అదే చెబుతున్నాయి. నిరసన తెలిపే హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Koo app security threat: రైతుల ఉద్యమం నేపధ్యంలో ట్విట్టర్ తో నెలకొన్న ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం దేశీయమైన కూ యాప్ను ప్రొమోట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 30 లక్షల డౌన్లోడ్లతో సంచలనమైన కూ యాప్ ఇంతకీ సురక్షితమేనా అనే సందేహాలు వస్తున్నాయి. డేటా లీక్ అయిందని..చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలుస్తోంది.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడీ ఉద్యమంపై రైతు సంఘ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.
Supreme court: చిత్ర విచిత్ర కేసులు, విభిన్నమైన తీర్పులు. లేదా కోర్టుల అక్షింతలు. సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న మరో ఘటన ఆసక్తి రేపుతోంది. ఏం జరిగిందంటే..
Farmers protest and tweets: నూతన వ్యవసాయ చట్టాలు..రైతుల ఆందోళన..ట్రాక్టర్ ర్యాలీ, హింసాత్మక ఘటనలు..రైతు చట్టాలకు మద్దతుగా ప్రముఖుల ట్వీట్స్. సచిన్ సహా ప్రముఖుల ట్వీట్స్పై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుందని ప్రకటించడం సంచలనమైంది.
Farmers protest vs Twitter accounts: కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న రైతుల ఆందోళనపై ఆంక్షలు విధించనున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ట్విట్టర్ ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్రం..పెద్దఎత్తున ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ నోటీసులిచ్చింది.
Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ కావాలంటే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అవసరమా..లేదా..కేంద్రం కొత్త నియమాలు ఏమంటున్నాయి. ఇక నుంచి లైసెన్స్ తీసుకోవడం సులభమా..కఠినమా..
Visakhapatnam steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి హోరెత్తనుంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రాజీనామాను ఓ ఎమ్మెల్యే సమర్పించారు.
Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.
Farmers tractor rally: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమైంది. వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. ఎర్రకోటను ముట్టడించి ఖల్సా ఫ్లాగ్ ఎగురువేశారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.