Bandla Krishna Mohan Reddy Rejoins BRS Party: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మూడు వారాల కిందట కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో ఆయన సమావేశమై గులాబీ పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు.
BRS: వరసుగా ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుందా…? రోజుకో ఎమ్మెల్యే పార్టీనీ వీడుతున్న సమయంలో ఏదైనా రాజకీయం అంశం కలిసి రాకపోతుందా అనే యోచనలో ఉందా..? ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ చీఫ్ ముందున్న దారేది.. ?
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఇంకా అవగాహన రాలేదా...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు డైలామాలో పడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యిందా.. ? ప్రతిపక్ష బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో పొలిటికల్ గా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతుందా.. ? బీఆర్ఎస్ ను ఇరికించబోయి తానే ఇరుక్కుంటుందా…? అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో పదే పదే ఎందుకు కార్నర్ అవుతుంది..?
Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..ఎవరి వల్ల మెజార్టీ ఓటు బ్యాంకును కోల్పోయిందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన మెసేజ్ అదేనా.. ? షర్మిలను ముందు పెట్టి ఢిల్లీ పెద్దలు ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారా..?
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు.. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు.
Telangana BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి ..? భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి..! ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. ఆ నిశ్శబ్దదం వెనుక ఏదైనా సీక్రెట్ దాగి ఉందా..! కాషాయ వర్గాలు చేరికలపై కామ్ గా ఉండటానికి కారణాలేమిటి..! ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది.
YSR Jayanthi: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ఆర్ 75వ జయంతి నేడు. ఈ సందర్బంగా వైయస్ఆర్సీపీ, కాంగ్రెస్ నాయకులు.. అభిమానులు ఆయనకు వివిధ వేదికలుగా నివాళులు అర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైయస్ఆర్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకున్నారు.
Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు అవుతోంది. ఈ మధ్యలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో రేవంత్ రెడ్డి పూర్తిగా తన సమయాన్ని ఎన్నికలపైనే పెట్టారు. లోక్ సభ ఎన్నికలు పూర్తైయిన నేపథ్యంలో తెలంగాణలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది.
Lok Sabha Speaker: లోక్ సభకు స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మహతాబ్ .. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికను నిర్వహించారు.
Lok Sabha Speaker Election: భారత ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. సభా కార్య కార్యకలపాలను సజావుగా నడవడానికి స్పీకర్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ సారి మాత్రం స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతుంది.
Rahul Gandhi: 2024 జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. అంతేకాదు ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా మంచి ఫలితాలనే రాబట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన పార్టీలు రాహుల్ గాంధీకి లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
Emergency Day: ప్రజాస్వామ్య పరంగా మనందరం హాయిగా ఊపరి పీల్చుకుంటున్నాము. ఎవరిని పడితే వారినీ ప్రధాని సహా అందరినీ ఏకి పారేసే స్వేచ్ఛను ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 50 యేళ్ల అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రశ్నించే దేశ ప్రజల గొంతును నొక్కేసింది. అత్యవసర పరిస్థితిని విధించింది. మొత్తంగా ప్రజలపై బలవంతంగా ఈ ఎమర్జన్సీని ఎందుకు రుద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.