Harish Rao Comments On SC and ST Declaration: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. వాళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్ అని.. ఎందుకు పనికిరాని డిక్లరేషన్ అని కామెంట్స్ చేశారు. కర్ణాటకలో గెలిచి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.
Shabbir Ali About KCR Contesting in Kamareddy: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు.
Mood of the Nation: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలో ఎవరొస్తారు..రాజకీయాల్లో ఉండేవారికి ఈ ఫ్రశ్న ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటోంది. అందుకే వివిధ జాతీయ మీడియా సంస్థలు ఇదే ప్రశ్న ఆధారంగా సర్వేలు నిర్వహిస్తుంటాయి.
Chandrababu Meeting with Telangana TDP Leaders: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు... తెలంగాణలో ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు లేవని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలకు చెప్పారు.
Revanth Reddy on CM KCR: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ గొంతులో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
Revanth Reddy on CM KCR: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ గొంతులో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
Case Filed Against Revanth Reddy: హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు.
Rahul Gandhi Lok Sabha Membership Restored: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. సుప్రీ కోర్టు తీర్పు తరువాత లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటును ఎత్తివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 138 రోజుల తరువాత ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల రేవంత్ రెడ్డితో భట్టి, ఉత్తమ్కు గ్యాప్ రాగా.. తాజాగా ముగ్గురిని కలిపి స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
MLA Vanama Venkateswara Rao Disqualified: 2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా మంటలు చల్లారడం లేదు. అన్ని వైపులా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న కొల్లాపూర్ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.