పది మంది కరోనా రోగుల ప్రాణాలు హరించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటన ( Vijayawada Fire accident ) లో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే రమేష్ ఆసుపత్రి డాక్టర్ రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు ఇక స్వర్ణ ప్యాలేస్ యజమాని శ్రీనివాసరావు కోసం కూడా గాలింపు చేపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఏ ఒక్క దేశం నుంచి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి అన్ని దేశాలకు ఊరట కలిగించే వార్త వెలువడింది.
తమిళనాట ( Tamilnadu ) కరోనా ( Corona ) విజృంభణ ఆగడం లేదు. దేశంలో మహారాష్ట్రతో ( Maharashtra ) పాటు తమిళనాడులోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 2 వేల 815కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Corona cases )ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ సరాసరి పదివేల కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid 19 tests ) సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి.
బిగ్ బి కుటుంబం ( Big B Family ) కరోనాను జయించేసింది. అమితాబ్ బచ్చన్ తో సహా కుటుంబమంతటికీ సోకిన కరోనా వైరస్ ఇప్పుడు నిష్క్రమించింది. కుటుంబంలో చివరి వ్యక్తి అభిషేక్ బచ్చన్ ( Abhishek bachan ) కూడా పూర్తిగా కోలుకున్నారు. నిర్దారణ పరీక్షలో నెగెటివ్ వచ్చిందని సంతోషంతో అభిషేక్ ట్వీట్ చేశాడు.
కరోనా వైరస్( Corona virus ). ఇప్పుడు ప్రపంచాన్ని గజగజవణికిస్తున్నదిదే. ఇప్పటికైతే వ్యాక్సీన్ లేదా మందు లేదు కాబట్టి భయపడుతున్నారనుకుంటే ఓకే. కానీ చైనా వైద్యుల అధ్యయం వింటే ఆ రెండూ వచ్చాక కూడా లేదా కరోనా నుంచి బయటపడ్డాక ఆ సవాళ్లు..ఆ సమస్యల్ని ఎదుర్కోవల్సిందేనట. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ మరి.
కరోనా వైరస్ మహమ్మారి ( Corona virus pandemic ) ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. మందు లేదా వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో అందరికీ తెలిసిన ఈ చిన్న చిట్కానే వైరస్ ను అంతం చేస్తుందని రష్యా సైంటిస్టులు ( Russian Scientists ) చెబుతున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి.
కరోనా కేసులు ( Corona cases ) దేశవ్యాప్తంగా పెరుగుతున్నా సరే..మరణాల రేటు, రికవరీ రేటులో మాత్రం ఇండియా మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. దేశంలో కరోనా పరిస్థితిపై తాజా గణాంకాల్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Central Health Ministry ) వెల్లడించింది.
కరోనా వైరస్ ( Corona Virus ) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ ( Unlock ) కొనసాగుతోంది. అన్లాక్ 3లో భాగంగా జిమ్లు, యోగా సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. అయితే జిమ్లకు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందేనంటోంది ప్రభుత్వం..
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులతో పోల్చితే.. వేయికి తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది.
వినాయకచవితి వస్తుందంటే చాలు మార్కెట్ లో వివిధ రకాల ఆకృతుల్లో గణపతి విగ్రహాలు తయారవుతుంటాయి. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ముఖ్యంగా ఆకారం దాల్చుతుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో బెంగుళూరు శిల్పి రూపొందిస్తున్న గణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
చిన్నప్పుడు ఆడుకున్న పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. చుక్ చుక్ రైలు వస్తోంది..దూరం దూరం జరగండి అంటూ. ఇప్పుడు దూరం జరగడం కాదు కదా..దూరం వెళ్లిపోమంటున్నారు. కరోనా సంక్రమణ నేపధ్యంలో రైలు ప్రమాదమే బహు ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే..ఆ ఇద్దరికి మాత్రం అదే కరోనా ప్రేమానుభూతిని మిగిల్చింది. కోవిడ్ సెంటర్ సాక్షిగా చిగురించిన ప్రేమకు వివాహబంధం తోడైంది.
దేశమంతటా కరోనా కేసులు ( Corona cases ) విజృంభిస్తున్న తరుణంలో రాజధాని నగరం ఢిల్లీ ( Delhi Capital ) పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కరోనా హాట్ స్పాట్ ( Corona Hotspot ) గా ఉన్న ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. రికవరీ రేటు పెరగడం ఊరట కల్గిస్తోంది.
దేశంలో ఓ వైపు కరోనా కేసులు ( Corona Cases ) విజృంభిస్తున్నాయి. మరోవైపు అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతోంది. అన్లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్లాక్ 3లో మరికొన్ని సడలింపులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వాటిని తెరిచేందుకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. వైరస్ ప్రారంభమైన దేశం చుట్టూ ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆ ఒక్క నియంత దేశం తప్ప. ఇప్పుడా దేశంలో కూడా అడుగుపెట్టేసింది కరోనా వైరస్. తొలికేసు నమోదైంది ఆ దేశంలో.
కరోనా వైరస్ సంక్రమణ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వైరస్ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనకు సోకే ప్రమాదముంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక ఆ వైరస్ మీ ఇంట్లోకి చొరబడదు.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) ఒక మిలియన్ మార్కును దాటేశాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Famous medical Journal The lancet ) దేశంలోని అత్యధిక ప్రమాదకర జిల్లాలున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్రాలు ఇవే.
అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.