Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Corona second wave: కరోనా సెకండ్ వేవ్. దేశవ్యాప్తంగా గజగజలాడిస్తోంది. తగ్గినట్టే తగ్గి..చుట్టేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఆందోళన పెరుగుతోంది. శ్మశానంలో స్థలం లేక..మార్చురీలో అవకాశం లేక మృత్యుఘోషతో ఘోర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై స్టేటస్ కోసం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అదికార పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు.
ఏపీలో కరోనా వైరస్ దాదాపు తగ్గిపోయినట్టే కన్పిస్తోంది. భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 1732 కొత్త కేసులు మాత్రమే వెలుగు చూశాయి.
సామాన్యులకు కోవిడ్ వ్యాక్సిన్ అందాలంటే 2022 వరకూ ఆగాల్సిందేనా..నిపుణుల వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఏపీలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి శానిటైజర్ల వాడకం అధికమైంది. అసలెందుకీ శానిటైజర్లు..ఎలా పని చేస్తాయి. అసలు మనిషి చర్మంపై ఈ వైరస్ ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా..
కోవిడ్ 19 పరిస్థితులపై ది లాన్సెట్ మెడికల్ జర్నల్ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. కరోనా మహమ్మారిపై దేశంలో నెలకొన్న సానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత ధోరణిగా కూడా వ్యాఖ్యానించింది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఆగేట్టు కన్పించడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యం. ఈ నేపధ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పరీక్షా పరికరాల్లో కొత్తరకం మరో పరికరం వచ్చి చేరుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విమర్శలు..ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు మోదీ పేరు వాడుకుంటున్నారు ట్రంప్ ఇప్పుడు..
కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ఢిల్లీలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కోసం ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ సంక్రమణ, భయం నేపధ్యంలో ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువైంది అందరికీ. రోగ నిరోధక శక్తిని పెంచుకునే పద్థతుల్ని నిరంతరం అణ్వేషించే క్రమంలో కొన్ని అతిగా వాడితే అనర్ధాలు కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది కరోనా వైరస్. రెండవసారి కేసులు నమోదవడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా మరి ?
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా కోరలు చాచుతోంది. వయస్సుతో..ప్రాంతంతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు.
కరోనా వైరస్ ( Corona virus ) మరింత డేంజర్ గా మారుతోంది. ఓ వైపు మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే..మరోవైపు వైరస్ ప్రమాదకర రూపం దాలుస్తోంది. మలేషియాలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు భయం గొలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.