India Covid-19 Updates:దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,673 మందికి కొవిడ్ సోకింది. వైరస్ భారీన పడిన మరో 45 మంది చనిపోయారు.
Corona Updates in India: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. రోజువారి కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదవుతున్నాయి. తాజాగా కరోనా వివరాలు ఇప్పుడు చూద్దాం..
India Corona Cases: India reports 21566 new covid cases in last 24 hours. భారత దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి.
India Corona updates: దేశంలో కొవిడ్ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వరుసగా మూడవ రోజు 18వేలకు పైగానే కొత్త కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకి మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది, గత కొన్ని వారాలుగా కరోనా కేసులు స్వల్పంగా నమోదవ్వటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.. అవేంటో మీరే చూడండి.
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి భారత్ లో తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రెండువేల లోపు కేసులు నమోదవ్వగా వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ వివరాలు...
Telangana Covid Cases: తెలంగాణలో రోజువారి కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,861 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ధాటికి మరో ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ బులిటెన్ లో వెల్లడించింది.
Telangana Corona Cases: తెలంగాణలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారీ ఎత్తున యాక్టివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,603 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి ఒకరు మరణించారు.
andhra pradesh covid cases : ఆంధ్రప్రదేశ్ల కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 10,057 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 41,713 కొవిడ్ టెస్ట్లు నిర్వహించారు. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Telangana records 2,447 new cases of Covid-19 : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 2,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
India Open 2022 Corona Cases: న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. టోర్నీలో పాల్గొన్న ఏడుగురు షట్లర్లకు కరోనా సోకినట్లు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే కరోనా సోకిన వారి డబుల్స్ జోడీలు కూడా టోర్నీ నుంచి వైదొలగినట్లు స్పష్టం చేసింది.
Omicron Effect: కోవిడ్ మహమ్మారి పీక్స్కు చేరుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒమిక్రాన్ నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తోందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Omicron scare: ముంబయి ఎయిర్పోర్ట్లో తొమ్మది మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిట్వ్గా తేలింది. వారి శాంపిళ్లను ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించే తదుపరి పరీక్షలకు పంపారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.
తగ్గుతున్నట్టే కనపడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రపంచ దేశాలపై విజృంభిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఇరాన్, ఆస్ట్రేలియా లాంటి అన్ని దేశాల్లో కరోనా వైరస్ అధికమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజులో 10వేల మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత కఠినంగా మారిందో తెలుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.