ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించనుండగా, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వేళ.. ఈసీ దూకుడును పెంచింది. అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది.
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, మహారాష్ట్రలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల తేదీలను సోమవారం ప్రకటించింది
ఎన్నికల్లో అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనకు మేము మద్దతు ఇవ్వబోమని, ఎన్నికలలో ఒక సీటు నుండి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతిస్తామని కేంద్ర ఎన్నికల్ సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.