Bird Flu Scare:బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఉద్యమంలో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక సంత్ రామ్సింగ్ (65) అనే సిక్కు మతగురువు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కోవ్యాక్సిన్ ట్రయల్స్లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు.
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్గా హర్యానా (Haryana) ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం కానున్నారు.
20 people dead due to consumption of illicit liquor | కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు అనారోగ్యానికి హానికరమని చెప్పినా మందుబాబులు వినిపించుకోవడం లేదు. అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) నుంచి పోటీచేయనున్నారు. హర్యానా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ బరోడా నియోజకవర్గానికి ఒలింపియన్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) పేరును ఖరారు చేసింది.
tiktokలో పాపులారిటీ రావడంతో టిక్ టాక్ స్టార్ ను హత్య చేసిన సంఘటన హర్యానాలోని సోనిపాట్ ప్రాంతం కుండ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార బ్యూటీషియన్ శివాని(20) తన సోదరి, నీరజ్తో కలిసి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.
టిక్టాక్ స్టార్ నుండి బీజేపీ నాయకురాలిగా మారిన సోనాలి ఫోగాట్ హిసార్లోని బాల్సమండ్ మండి సందర్శన సందర్భంగా హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్ సింగ్ను స్లిప్పర్తో కొట్టడంతో వివాదం పెద్దదైంది.
మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో
హర్యానా ప్రాంతంలో మరో డేరాబాబా గుట్టురట్టు అయ్యింది. ప్రఖ్యాత స్వామీజీగా పేరుగాంచిన రాంపాల్ పై రెండు హత్య కేసులు నమోదు చేసిన తర్వాత.. ఎట్టకేలకు ఈ కేసులకు సంబంధించిన తీర్పును వెల్లడించనున్నట్లు హిసార్ ప్రాంత కోర్టు తెలిపింది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అక్కడ పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాని కౌగలించుకోవడం ఓ దుశ్చర్య అని.. ఈ పనిచేసినందుకు సిద్ధూకు భారత ప్రభుత్వం మరణశిక్ష విధించినా తప్పు లేదని బీజేపీ మైనార్టీ మోర్చా నేత అఫ్తాబ్ అద్వానీ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.