Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
Ganja Gang Attack: గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గంజాయి బ్యాచ్ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వ్యాపారులపై గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడింది. పండ్ల బండ్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటపై పోలీసులు విచారణ చేపట్టారు.
Heavy Heatwaves in Hyderabad: హైదరాబాద్ అగ్నిగుండంలా మారిపోయింది. కేవలం ఒక్కరోజులోనే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 19 మంచి మృత్యువాత పడ్డారు. ఇది రికార్డు స్థాయిలో నిన్న శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎండలకు ఫలితం.
TKR College: హైదరాబాద్ శివారులోని టీకేఆర్ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
TSRTC: హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
Lover Died Oyo Town House Doubts On His Girl Friend : శుభకార్యం కోసం వచ్చిన ప్రేమికులు ఓయో రూమ్లో దిగారు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు ఓయో రూమ్లో చనిపోయి కనిపించాడు.
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
K Keshava Rao Operation: మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కె.కేశవరావు మోకాలి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆస్పత్రిలో ఆయన మోకాలి చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం దాదాపు నెలల రోజుల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. ఆపరేషన్ చేసుకున్న ఆయనను కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం.
Mohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఓ సంచలన ప్రకటన చేసింది.
Hyderabad Temperatures Today: హైదరాబాద్లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.
Miss India Runner Up: మోడలింగ్ రంగం అంటే ఆషామాషీ కాదు. అయితే ఇందులో ప్రవేశించే యువతులు చాలా మంది పెళ్లి తర్వాత ఆ కెరీర్ను కంటిన్యూ చేయడం అంతా ఆషామాషీ కాదు. కానీ కొంత మంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా మోడలింగ్లో రాణిస్తుంటారు. అలాంటి వాళ్లలో హైదరాబాద్కు చెందిన శ్రుతి చక్రవర్తి ఒకరు. తాజాగా ఈమె మిసెస్ ఇండియా రన్నరప్గా నిలిచి సంచలనం రేపింది.
BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈఘటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.